అప్పటిదాకా కండ్లముందు ఆడుకుంటున్న బాలుడు అనుకోని రీతిలో మృత్యుఒడికి చేరాడు. ఒక్కసారిగా రోడ్డుపైకి వెళ్లడంతో కారు ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ముత్తారం మండలం మచ్చపేటకు చెందిన పు�
ఓ బైకును కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కీసర పోలీసుల కథనం ప్రకారం తార్నాక ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ (32), ఆయన తమ్ముడు మత్య్సగిరి (27), వారి అల్లుడు శ్రీను (17) కలిసి సోమవారం రాత్రి ద్విచక్రం �
కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం చెందారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తన భార్యతో ఓటు వేయించడానికి బైక్పై వెళ్తుండగా వీరి బైక్ను కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా..
కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, బీభత్సం సృష్టించింది. ఈ ఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలోని రాంపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాంపల్లిలోని ఆర్ఎల్నగర్లో శనివారం అర్ధరాత్రి కారు అతివ�
Car collision | మధురానగర్లో(Maduranagar) ఓ కారు(Car) బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఇద్దరు స్కూల్ పిల్లలు,(School children) వాచ్మెన్ ఢీ కొట్టింది.
అతివేగంతో దూసుకొచ్చిన కారు.. ఓ ద్విచక్రవాహనదారుడిని ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. నార్సింగి పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురం మండలం వెలిమల గ్రామానికి చెందిన రవి(43) ద్వి
ఇబ్రహీంపట్నం, మే 10 : జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృత్యు వాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే…రంగారెడ్డి జి�
బరోడా: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనంద్ జిల్లాలోని తారాపూర్ వద్ద ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతిచెందారు. ఇవాళ ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ప్�