కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని బీర్బమ్లో జరిగిన హింసలో 8 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. అయితే ఆ కేసును సీబీఐకి అప్పగించాలని ఇవాళ కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్ ప్రభుత్వ
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ 11 మందిని అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్లో హింస, ఇతర నేరాలకు సంబంధించి రెండు వేర్వేరు కేసుల విచా�
కోల్కతా: నారద స్కామ్ కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర న్యాయ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కలకత్తా హైకోర్టులో తాజాగా అఫిడవిట్లు దాఖలు చేశారు. ఈ నెల 9న మమతా బెన�