శాంతినికేతన్లోని తన పూర్వీకుల ఆస్తి వివాదంలో ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్కు ఊరట లభించింది. బీర్బూమ్ జిల్లా కోర్టులో తదుపరి విచారణ జరిగే వరకు ఆ ఆస్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గురువారం కోల్కత�
ఒక కేసు విచారణ నుంచి జడ్జిని తప్పిస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వు హైకోర్టు, సుప్రీం కోర్టు మధ్య వివాదానికి దారి తీసింది. విచారణ నుంచి తనను తొలగించిన కేసుకు సంబంధించిన వివరాలు అర్ధరాత్రిలోగా అంది
శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమబెంగాల్లో చెలరేగిన అల్లర్లు ముందస్తు ప్రణాళికేనన్న అనుమానాన్ని కల్కత్తా హైకోర్టు వ్యక్తం చేసింది. అల్లర్లపై ఎన్ఐఏ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై తీర్పున�
Calcutta high court | రేపు (ఏప్రిల్ 6) హనుమాన్ జయంతి (Hanuman Jayanti) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరి పారా మిలిటరీ బలగాలను తెప్పించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి (West Bengal government) కలక�
Paresh Rawal | బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత పరేశ్ రావల్కు కలకత్తా హైకోర్టు ఊరట లభించింది. ‘బెంగాలీలకు చేపలు వండండి’ అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పరేశ్పై ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆద�
కలకత్తా హైకోర్టులో బీజేపీ పిల్ కోల్కతా, ఆగస్టు 29: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ మరో కుట్రకు తెర లేపింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబసభ్యులందరి ఆస్తులపై దర్యాప్తు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని బీర్బమ్లో జరిగిన హింసలో 8 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. అయితే ఆ కేసును సీబీఐకి అప్పగించాలని ఇవాళ కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్ ప్రభుత్వ
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ 11 మందిని అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్లో హింస, ఇతర నేరాలకు సంబంధించి రెండు వేర్వేరు కేసుల విచా�
కోల్కతా: నారద స్కామ్ కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర న్యాయ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కలకత్తా హైకోర్టులో తాజాగా అఫిడవిట్లు దాఖలు చేశారు. ఈ నెల 9న మమతా బెన�