ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఒప్పుకున్న డిమాండ్లను పరిస్కరించాల్సిందే అని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టారు. గురువారం సాయంత్రం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు మంత్రివర్గ ఉపసంఘంతో...
హైదరాబాద్ : రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలన్నింటిలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని కోరుతూ కేబినెట్కు పంపాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణ
Telangana Orphans | రాష్ట్రంలోని అనాథ పిల్లలందర్నీ రాష్ట్ర బిడ్డలుగా గుర్తించాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. వీరందరికి రాష్ట్ర ప్రభుత్వమే తల్లీతండ్రి అని స్పష్టం చేసింది. అనాథలకు ప్రభ�
దరఖాస్తు తిరస్కరిస్తే అర్జీదారుకు వివరణ పలు ఆప్షన్లపై కేబినెట్ సబ్ కమిటీ చర్చ త్వరలో సీఎంకు నివేదించే అవకాశం హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ధరణిలో తలెత్తిన సమస్యలకు త్వరలో పరిష్కారం లభించను�
Cabinet Sub-Committee on Omicron Variant | కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు, టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి హరీశ్రావు నేతృత్వంలో మంత్రుల సబ్కమిటీ సమగ్రంగా చర్చింది. బీఆర్కే భవన్లో సబ్కమిటీ బుధవారం భేటీ అయ్యింది. ధర
హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలకు ఇక సత్వర పరిష్కారం లభించనుంది. ఇందుకు సంబంధించిన నివేదికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వ�
ఇండ్ల స్థలాలపై కేటీఆర్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ | రాష్ట్రంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. కేటీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
TS Cabinet | రాష్ట్రంలోని అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన కోసం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం త
రిజిస్ట్రేషన్ విలువ | రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూముల విలువలను సవరించాలని ప్రతిపాదించింద