డచ్కి చెందిన పెట్టుబడుల సంస్థ ప్రోసస్ నిండామునిగింది. బైజూస్లో పెట్టిన 578 మిలియన్ డాలర్ల(రూ.4,800 కోట్ల) పెట్టుబడులను రైటాఫ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Byju's | ఎడ్యూకేషన్ కంపెనీ బైజూస్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాజీ చైర్మన్ రజనీశ్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ మోహన్ దాస్ పాయ్ గుడ్బై చెప్పారు. బైజూస్ మాతృసంస్థ థింక్ అండ్ లెర్న్ వ్యవస
Byjus | ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎడ్ టెక్ సంస్థ బైజూస్ యాజమాన్యానికి మరో షాక్ తగిలింది. బైజూస్ భారత్ సీఈఓ అర్జున్ మోహన్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.
Byjus | ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూ ఇండియా సీఈవో అర్జున్ మోహన్ (Arjun Mohan) రాజీనామా చేశారు. దీంతో స్టార్టప్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ (Byju Raveendran) సంస్థ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నట్లు కంపెనీ సోమవ�
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో కొలువుల కోత కొనసాగుతున్నది. దిగ్గజ కంపెనీలను మొదలుకొని స్టార్టప్ల వరకూ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత ఏడాది ఏకంగా 2.5 లక్షల మందికి ఉద్వాసన పలుకగా, ఈ ఏడాది త
Byjus | ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్.. పొదుపు చర్యల్లో భాగంగా తాజాగా సుమారు 500 మంది ఉద్యోగులకు ఫోన్ కాల్ ద్వారానే ఉద్వాసన పలికింది.
Byjus | ఒకప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్టెక్ కంపెనీగా ఉన్న బైజూస్ (Byjus) ఇప్పుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
నిధులున్నప్పటికీ, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి బైజూస్లో ఏర్పడింది. లీగల్ వివాదం కారణంగా రైట్స్ ఇష్యూ ద్వారా ఇటీవల సమీకరించిన డబ్బును తీసుకోలేకపోతున్నామని ఉద్యోగులకు బైజూస్ వ్యవస్థాప�
తీవ్ర వివాదంలో చిక్కుకున్న ఎడ్టెక్ కంపెనీ బైజూస్ పుస్తకాలు తనిఖీ చేసి, నివేదిక సమర్పించాలంటూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ఫీల్డ్ ఆఫీసర్లను ఆదేశించింది.
Byjus | బైజూ’స్ ఆర్థిక లావాదేవీలపై సంస్థ ఖాతాలను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని అధికారులను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలశాఖ (ఎంసీఏ) కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Byju's | ముంబై, ఫిబ్రవరి 23: ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజూ రవీంద్రన్ను, ఆయన కుటుంబ సభ్యుల్ని యాజమాన్య స్థానాల నుంచి, డైరెక్టర్ల బోర్డు నుంచి తొలగించాలంటూ ఆ సంస్థ వాటాదారులు ఏకగ్రీవంగా ఓటు �
Byju's | ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎడ్ టెక్ స్టార్టప్ బైజూ’స్ (Byju`s) లోని నలుగురు ఇన్వెస్టర్ల గ్రూప్.. బెంగళూరులోని నేషనల్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది.