Buying SI Exam Paper | విద్యాశాఖ అధికారి తన కుమారుడి కోసం ఎస్ఐ పరీక్ష పేపర్ను పది లక్షలకు కొనుగోలు చేశాడు. అతడి కుమారుడు 19వ ర్యాంక్ సాధించడంతోపాటు ట్రైనీ ఎస్ఐగా ఎంపికయ్యాడు. దర్యాప్తు చేసిన స్పెషల్ పోలీసులు వారిద�
తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అకాల వర్షానికి తడిసి ములకలెత్తిన ధాన్యాన్ని చూపిస్తూ నిరసన �
అకాల వర్షాలకు తడిసిన ధాన్యం ను కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేపట్టారు. అర్బన్ మండలంలోని గోపాల్ రావు పేట ఐకెపి సెంటర్ లో గురువారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసింది.
Cognyte | దేశంలోని ఇద్దరు గూఢచారులు చట్టాన్ని, మీడియాతో సహా ఎవరినీ నమ్మరని పవన్ ఖేరా విమర్శించారు. అందుకే స్పై సాఫ్ట్వేర్, ఇజ్రాయెల్ టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు పన్ను చెల్లింపుదారుల కోట్లాది డబ్బును ఖర్�
Karnataka shocker | సాగర్ అనే యువకుడు తనకు తెలిసిన 17 ఏళ్ల బాలికను స్నేహితుడైన దేవరాజ్కు పరిచయం చేశాడు. దీంతో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ కొనిస్తానని దేవరాజ్ ఆ బాలికతో చెప్పాడు. ఈ సాకుత
కేంద్రం ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో అనేక కొర్రీలు పెడుతోందని, ఇప్పటికైనా వైఖరి మార్చుకొని ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనాలని రాష్ట్ర పంచాయతీ రాజ్; గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర�
రైస్ మిల్లర్లపై కేంద్ర ప్రభుత్వం కత్తి గట్టింది. ఎప్పటికప్పుడు సీఎంఆర్ తీసుకోవాల్సిన కేంద్రం 2020-21 నుంచే కొర్రీలు పెడుతున్నది. గత వానకాలం, యాసంగి సీజన్ల నుంచైతే మరీ దారుణంగా వ్యవహరిస్తున్నది. వానకాలంలో
సీఎంఆర్ సేకరణలో కేంద్ర ప్రభుత్వం కిరికిరి చేస్తున్నది. ధాన్యం కొనకుండా కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుండడంతో మిల్లింగ్ ఆగిపోయింది. దాంతో మిల్లర్ల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో నెలన్నరగా ధాన్యం గ�
బీజేపీలో సీఎం సీటు దక్కాలంటే.. అధిష్ఠానానికి రూ.2,500 కోట్లు కప్పం కట్టాలని ఆ పార్టీ కర్ణాటక నేతలే చెప్తున్నారని.. ఇక కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు పార్టీ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఓ ప