బంగారం.. దీని విలువ ఒక్కటే కాలంతో సమానంగా పెరుగుతూ వస్తున్నది. భౌతిక రూపం దగ్గర్నుంచి బాండ్లు, డిజిటల్, ఎస్జీబీలు ఏదైనాసరే పుత్తడి కొనుగోలుకున్న ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా పండుగ రోజుల్లో పసిడి కొనుగోలు �
గతేడాది బుల్ మార్కెట్.. మ్యూచువల్ ఫండ్లకు కాసుల వర్షం కురిపించింది. వివిధ మ్యూచువల్ ఫండ్లు మొత్తం 140 స్కీములను మార్కెట్లోకి ప్రవేశపెట్టగా, రూ.99,704 కోట్లను సమీకరించాయి. ఆగస్టు నెలలో గరిష్ఠంగా రూ.23,668 కోట్�
క్యాపెక్స్ వినియోగంలో అగ్రగామి ముంబై, నవంబర్ 25: అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత మరోసారి బయటపడింది. వివిధ అభివృద్ధి పనుల కోసం కేటాయించిన వార్షిక మూలధన వ్యయ నిధుల వినియోగంలో తెలంగాణే �
పార్టిసిపేటరీ నోట్స్(పీ-నోట్స్) ద్వారా దేశీయ క్యాపిటల్ మార్కెట్లోకి వచ్చే పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అక్టోబర్ నెలలోనే రూ.1.02 లక్షల కోట్ల మేర వచ్చాయి. గత 43 నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి కావ�
న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశంలో కొన్ని ప్రధాన నగరాలకంటే హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ ఫిట్-అవుట్ (స్పేస్ను వివిధ ఫిట్టింగ్స్తో ఆఫీస్గా మార్చడం) వ్యయం తక్కువగా ఉందని రియల్టీ సర్వీసుల సంస్థ జేఎల్ఎల్ ఇం�
వరంగల్ చౌరస్తా : అర్ధరాత్రి మద్యం మత్తులో పూల వ్యాపారితో పాటు అడ్డుపడిన పలువురిపై దాడి చేసి గాయపరిచిన యువకులను ఇంతేజార్గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకార�
స్వచ్ఛత.. నాణ్యతలకు అభయం డిజిటల్ గోల్డ్.. బంగారంపై పెట్టుబడులకు ఆసక్తి ఉన్నవారికి ఓ చక్కని అవకాశం.స్వచ్ఛత, నాణ్యతలతో కూడిన సురక్షిత పెట్టుబడులకు మార్గం. స్థోమతతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతివారూ పసిడి�
రూ.7 మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన సంస్థ న్యూఢిల్లీ, అక్టోబర్ 8: దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్�
ద్వైమాసిక ద్రవ్య సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం కీలక వడ్డీరేట్లు యథాతథం ముంబై, అక్టోబర్ 8: డిజిటల్ లావాదేవీలకు ఊతమిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీ
హైదరాబాద్, అక్టోబర్ 8: ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ సెలెక్ట్ మొబైల్స్..రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు ఐదు స్టోర్లను ప్రారంభించింది. గద్వాల్తోపాటు జడ్చర్ల, జోగిపేట్, భూపాలపల్లి, ఇల్లందులలో ఏర్పాటు చేసిన �