Piyush Goyal | ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రకటనపై భారత్కు, అమెరికాకు (India-US) మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య మంత�
దేశంలో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతున్నది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల నుంచి రెడీ టు ఈట్ ఫుడ్ వరకూ వస్తువుల అమ్మకాలు వృద్ధి చెందుతున్నాయి. తమను
పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాల ప్రహరీని ఆనుకుని నిర్మించిన ఆక్రమణలను శనివారం మున్సిపల్ అధికారులు తొలగిస్తుండగా, అందులో వ్యాపారాలు చేసుకుంటున్న వారంతా ఆందోళనకు దిగారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ వ్యక్తి అక్రమంగా నిల్వ చేసిన ఔషధాలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్గా చెప్పుకొనే రాహుల్ కుమా�
నాగరికత అభివృద్ధిలో కీలకమైనవి సంచార జాతులు. కానీ ఆ జాతుల ప్రజల జీవన ప్రమాణాలను ఇప్పటి వరకు దేశాన్నేలిన పార్టీలు ఏనాడూ పట్టించుకొన్న పాపాన పోలేదు. దీంతో దశాబ్దాలుగా చేయని నేరాలకు నేరగాళ్ల ముద్రను భరిస్త�
ఒకప్పుడు చదువుకు ఆర్థికభారం అడ్డొచ్చేది. ఉన్నత చదువులు చదవాలంటే దాతల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఉండేది. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది విద్యార్థులు తమ చదువుకు ఆర్థిక కష్టాలు లేకుండా చూసుకుంటున్నార
ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సిద్దిపేజట జిల్లా మహిళలు సద్వి నియోగపరుచుకుంటున్నారు. అధిక వడ్డీ బెడద లేకుండా, రుణం భారం కాకుండా మహిళలకు సహాయాన్ని అందిస్తున్న స్త్రీని�
ప్రతి పైసా వారి అభ్యున్నతి కోసమే.. ఈ పథకం దేశానికే రోల్మోడల్ దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలి అర్హులకే పథకం వర్తించేలా పక్కా చర్యలు కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్, జనవరి 26 (�