Moto g64 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా న్యూ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ‘మోటో జీ64 5జీ’ ఫోన్ను ఈ నెల 16న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Hyundai Grand i10 Nios Corporate | దక్షిణ కొరియా ఆటోమేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ‘గ్రాండ్ ఐ10 నియోస్ (Grand i10 Nios)’ కార్పొరేట్ వేరియంట్ ఆవిష్కరించింది.
g-mail large data | ఫోటోలు, కీలక డాక్యుమెంట్లతో కూడిన లార్జ్ డేటాను జీ-మెయిల్ లో పంపడానికి ముందుగా ఆ డేటా గూగుల్ డ్రైవ్ లో అప్ లోడ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
Market Capitalisation | గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.59,404.85 కోట్లు పెరిగింది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ పలు మాడళ్లపై రాయితీని ప్రకటించింది. ప్రస్తుత నెలకుగాను బాలెనో, ఫ్రాంక్స్, జిమ్నీలతోపాటు ఇతర మాడళ్లపై రూ.1.5 లక్షల వరకు రాయితీకి విక్రయిస్తున్నది. వీటితోపాటు
రియల్ రంగంలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో విదేశీ పెట్టుబడిదారులు కేవలం 11 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయని అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ వెస్ట�
బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న పుత్తడి ధర శనివారం దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమెరికా ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో జూన్ సమీక్షలో
ఫోక్స్వ్యాగన్..ఎస్యూవీ మాడల్ టైగూన్ ధరను రూ.1.10 లక్షల వరకు తగ్గించింది. స్వల్పకాలంపాటు ఈ ధరలు అమలులో ఉండనున్నాయని పేర్కొంది. దీంతో 1.0లీటర్ ఎంటీ రకం రూ.11.70 లక్షల నుంచి రూ.11 లక్షలకు ధరను తగ్గించింది.
గ్రాన్యూ ల్స్ ఇండియాకు చెందిన ప్లాంట్లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్గ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. విశాఖపట్నంలో ఉన్న ప్లాంట్ను ఈ నెల 8 నుంచి 12 వరకు తనిఖీలు చేసి జీరో 483 అబ్జర�
కృత్రిమ మేధస్సుతో అనుసంధానమైన ల్యాప్టాప్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది హెచ్పీ. ఇంటెల్-కోర్-అల్ట్రా ప్రాసెసర్ కలిగిన ఒమెనన్ ట్రాన్సెండ్ 14 కలిగిన ఈ గేమింగ్ ల్యాప్టాప్ పాతవాటితో పోలిస్
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ) అడ్డాగా భారత్ మారిపోతున్నది. అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు ఇక్కడే జీసీసీలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని బిజినెస్ కన్సల్టెంగ్ కంపెనీ ఏఎన్ఎస్ఆర్ సర్
Mobile Tariffs | టెలికం కంపెనీలు వివిధ రకాల మొబైల్ సర్వీస్ ప్లాన్ల టారిఫ్ లు పెంచనున్నాయి. ఈ ఏడాదిలో ప్రీపెయిడ్ రీచార్జీ టారిఫ్ లు 15-17 శాతం పెంచనున్నాయి.