సింగరేణి ఆర్జీ-3 ఏరియా సెంటినరీ కాలనీలోని (Centenary Colony) కోల్ కారిడార్ రోడ్డులో ఇటీవల నిర్మించిన బస్ షెల్టర్ (Bus Shelter) స్థానికులకు ముప్పుగా మారింది.
అనుకున్నంత పని జరిగింది. ఆర్టీసీ ప్రయాణికులకు సేద తీర్చాల్సిన బోరబండ బస్ టెర్మినల్లోని బస్షెల్టర్ రాత్రికి రాత్రి హోటల్గా మారింది. డివిజన్ కు చెందిన కొందరు ఘనులు రెండు రోజుల కిందట తమ ఆధీనంలోకి తీ�
బోరబండ బస్ టెర్మినల్ వద్ద ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలు మధ్య ఎప్పుడు చూసినా కనీసం 60 మంది కనిపిస్తారు. ప్రయాణికుల సౌకర్యార్థం టెర్మినల్లో గత రెండేండ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏసీ బస్ షెల్టర్ను (
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో గురువారం బోర్డు పాలకమండలి సమావేశం జరిగింది. గత 30 ఏండ్లుగా నివాస గృహాలనుంచి 24.60%, వాణిజ్య సముదాయాలనుంచి 27.60% చొప్పున పన్నును వసూలు చేస్తున్నామని, 3% చొప్పున పెంచ
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 4 : బస్ షెలర్ట్ లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగారం మున్సిపల్ కార్యాలయం వద్ద బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు బస్సుకోసం �
శాయంపేట, అక్టోబర్ 3: కట్టుకున్న భార్య ఈ లోకాన్ని వీడి వెళ్లినా.. ఆమెపై ఉన్న ప్రేమ కు గుర్తుగా బస్సు షెల్టర్ నిర్మిస్తున్నాడు భర్త. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన బొమ్మకంటి