అరుణాచల గిరి ప్రదక్షణ బస్సు యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ కోరారు. డిపో కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని త
Vijayawada | మలాపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల దర్శనార్థం తెలంగాణ ఆంధ్ర ప్రాంతల భక్తులు, ఆ ప్రాంత ప్రజలు మధిర డిపో పరిధిలో గల జమలాపురం నుండి మైలవరం మీదుగా విజయవాడకు కొత్తగా ఎక్స్ప్రెస్ బస్సు సర్వీస్
Charlapalli | రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నట్లు చెంగిచర్ల ఆర్టీసీ డిపో మేనేజర్ కవిత తెలిపారు. ఉదయం 4.20 గంటల నుంచి రాత్రి 10 గంటల వరక�
Bus service | కొండాపురం గ్రామం మీదుగా తొర్రూరుకు నూతనంగా ప్రారంభమైన ఆర్డినరీ బస్సు సర్వీసును(Bus service) ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కొండాపురం గ్రామ మాజీ సర్పంచ్ బొంపల్లి వెంకట్రావు కోరారు.
Uber Bus | ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ‘ఉబెర్’.. దేశంలో త్వరలో బస్సు సేవలు అందుబాటులోకి తేనున్నది. తొలుత దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ‘ఉబెర్ బస్సు’ సేవలు ప్రారంభించనున్నది.
హైదరాబాద్లో చదివే వి ద్యార్థులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీపికబురు చెప్పారు. శివారు ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్లే విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్న
మండలంలోని పెన్గంగ ఒడ్డున ఉన్న సరిహద్దు గ్రామం గుబ్డికి మంగళవారం ఆర్టీసీ బస్సు పునఃప్రారంభమయ్యింది. కరంజి(టీ) నుంచి గుబ్డి వరకు 8 కిలోమీటర్ల వరకు ఉన్న రోడ్డులో కొంతమేర బాగా లేక ఇన్నాళ్లూ బస్సు వేయలేదు
నర్సంపేట నుంచి తిరుపతికి బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ప్రయాణికుల సౌకర్యార్థం నర్సంపేట నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సు నడపాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఈ మేరకు పదో వ
దసరా పండుగ ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే దసరా సెలవులు రావడం, పండుగ దగ్గరపడుతుండటంతో చాలా మంది హైదరాబాద్ను వదిలి సొంత ఊర్లకు చేరుకొంటున్నారు.
Agartala | భారత్, బంగ్లాదేశ్ మధ్య బస్సు సర్వీసులు (Bus service) త్వరలో పునరుద్ధరించనున్నారు. త్రిపురలోని అగర్తల నుంచి ఢాకా మీదుగా కోలకతాకు బస్సు సర్వీసు వచ్చే నెల 10న మళ్లీ ప్రారంభంకానున్నాయి. క