బస్సు ప్రయాణికులు షెల్టర్లు లేక వర్షంలోనే తడుస్తున్నారంటూ శనివారం ప్రచురించిన నమస్తే తెలంగాణ కథనంపై ఆర్టీసీ అధికారులు స్పందించారు. హైదరాబాద్లో అత్యవసరంగా నిర్మించాల్సిన 150 షెల్టర్ల ప్రతిపాదనలను జీహ�
Pakistan: పాకిస్థాన్లోని పంజాబ్కు చెందిన 9 మంది బస్సు ప్రయాణికుల్ని మిలిటెంట్లు కాల్చి చంపారు. బలోచిస్తాన్ ప్రావిన్సులోని ఓ బస్సు నుంచి వాళ్లను అపహరించి ఆ తర్వాత ఈ ఘటనకు పాల్పడ్డారు.
బస్సులో ప్రయాణించే ప్ర యాణికులు తమ బ్యాగును బస్సులో మరిచిపోగా.. తీరా వారి వివరాలు తెలుసుకొని అందచేసిన ఘటన శనివారం జిల్లా కేంద్రంలోని గద్వాల ఆర్టీసీ బస్సు డిపోలో చోటు చేసుకుంది. ఆర్టీసీ డిపో మేనేజర్ సున�
ములుగు జిల్లాకేంద్రం సహా ఏటూరునాగారం, మంగపేట ప్రాంతాల నుంచి పనులు, విధుల కోసం హనుమకొండకు వెళ్లడం సరే గానీ తిరిగి ఇంటికి చేరడం సగటు ప్రయాణికుడికి గగనమవుతోంది. సరిపడా బస్సుల్లేక హనుమకొండ బస్స్టేషన్లో గ�
ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్టాండ్లో సమస్యలు తిష్ఠ వేశాయి. ప్రయాణికులు మంచినీటి సమస్యతోపాటు చాలీచాలని మూత్రశాలలు, మరుగుదొడ్లతో ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఇటీవల బస్టాండ్ సామర్థ్యాన్ని
రాఖీపౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను మరో మూడురోజుల పాటు తాతాలికంగా నిలిపివేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఆగస్టు 29 నుంచి శుక్రవారం వరకు నిలుపుదల అమలులో ఉన్నది.