Sai Pallavi | కెరీర్ ఆరంభం నుంచి ప్రతీ చిత్రంలో తనదైన మార్క్ చూపిస్తూ విలక్షణ నాయికగా గుర్తింపును తెచ్చుకుందీ తమిళ సోయగం సాయిపల్లవి. ఆమెను ఓ అందాల భామగా కంటే నటిగా చూసే ప్రేక్షకులు ఎక్కువ. వ్యక్తిగత జీవితంలో ఆ�
మలయాళంలో విజయవంతమైన ‘నాయాట్టు’ చిత్రం తెలుగులో ‘కోట బొమ్మాళి పీఎస్' పేరుతో రీమేక్ అవుతున్నది. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.
‘2018 చిత్రం ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తున్నది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన నిర్మాత బన్నీ వాసుగారు 2018లో కేరళ వరద బాధితుల సహాయనిధికి 63 లక్షలు విరాళంగా అందించారు.
గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి రూపొందించిన సినిమా ‘పక్కా కమర్షియల్’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా నాయికగా నటించగా..సత్యరాజ్, రావు రమేష్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. అల్లు అరవింద్ సమర్పణల�
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘అందాల రాశీ
నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాతగా మారుతున్నారు. కేఎస్ఐ సినిమా అన్లిమిటెడ్ పతాకంపై తొలి ప్రయత్నంగా ‘యానం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షేక్స్పియర్ రచన ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు కరుణాకర�
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. బన్నీ వాసు నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. జూలై 1న విడుదల చేయబోతున్నారు. ‘ఈ సినిమాలో
అంజలి, ప్రియదర్శి, రావురమేష్ ప్రధాన పాత్రల్లో జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న తాజా చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. బన్నీవాసు, విద్యా మాధురి నిర్మిస్తున్నారు. కరుణకుమార్ దర్శకుడు. ముహూర�
ఇంటర్నెట్ స్వేచ్ఛ కారణంగా తనకు ఎదురైన మానసిక క్షోభ గురించి మెగా ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన కుమార్తె ఎంత మానసిక క్షోభ అనుభవించారో వివరిస్తూ ఏకంగా గూగుల్ సీఈవోకే లేఖ
గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు ఇవాళ ఒక యువతి హల్చల్ చేసింది. నిర్మాత బన్నీవాసు తనను వాడుకొని మోసం చేసి.. అవకాశం ఇవ్వలేదంటూ ఆరోపించింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరి�