అగ్ర హీరో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆయ్'. అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీవాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలు.
AAY Movie | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహితుడు టాలీవుడ్ అగ్ర నిర్మాత బన్నీ వాసు తన సినిమాకు థియేటర్లు లేవని అందరి కన్నా ముందుగానే తాము రిలీజ్ డేట్ ప్రకటించిన కూడా తన సినిమా మాత్రం ప్రస్తుతం థియేటర్�
ఎట్టకేలకు అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ పంథా మార్చుకున్నారు. ఇప్పటివరకూ తెలుగు ప్రేక్షకుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ సినిమాలు తీసిన త్రివిక్రమ్, ఇప్పుడు పాన్ ఇండియా ప్రేక్షకులవైపు దృష్టి సారిం�
Mega Family - Allu Family | మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంతా ఎప్పుడు కలిసే వుండాలని కోరుకుంటారని అన్నారు ప్రముఖ నిర్మాత బన్నీవాస్. శుక్రవారం జరిగిన 'ఆయ్' థీమ్ సాంగ్ లాంచ్ ప్రెస్మీట్లో ఓ జర్నలిస్టు అడిగిన ఓ ప్రశ�
Pushpa The Rule | ‘పుష్ప-2’ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో దర్శకుడు సుకుమార్ పనితీరుపై అల్లు అర్జున్ అసం�
Maa Oori Polimera 3 | సత్యం రాజేష్ కథానాయకుడిగా డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన క్రేజీ థ్రిల్లర్ పొలిమేర -1 ఓటీటీ లో రిలీజై భారీ విజయాన్ని సాధించిన సంగతి అందరికి తెలిసిందే. దీని సీక్వెల్ పొలిమేర -2 థియేటర్లలో విడు�
Sai Pallavi | కెరీర్ ఆరంభం నుంచి ప్రతీ చిత్రంలో తనదైన మార్క్ చూపిస్తూ విలక్షణ నాయికగా గుర్తింపును తెచ్చుకుందీ తమిళ సోయగం సాయిపల్లవి. ఆమెను ఓ అందాల భామగా కంటే నటిగా చూసే ప్రేక్షకులు ఎక్కువ. వ్యక్తిగత జీవితంలో ఆ�
మలయాళంలో విజయవంతమైన ‘నాయాట్టు’ చిత్రం తెలుగులో ‘కోట బొమ్మాళి పీఎస్' పేరుతో రీమేక్ అవుతున్నది. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.
‘2018 చిత్రం ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తున్నది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన నిర్మాత బన్నీ వాసుగారు 2018లో కేరళ వరద బాధితుల సహాయనిధికి 63 లక్షలు విరాళంగా అందించారు.
గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి రూపొందించిన సినిమా ‘పక్కా కమర్షియల్’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా నాయికగా నటించగా..సత్యరాజ్, రావు రమేష్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. అల్లు అరవింద్ సమర్పణల�
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘అందాల రాశీ
నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాతగా మారుతున్నారు. కేఎస్ఐ సినిమా అన్లిమిటెడ్ పతాకంపై తొలి ప్రయత్నంగా ‘యానం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షేక్స్పియర్ రచన ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు కరుణాకర�