కాంట్రాక్టర్ల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం కోసం ఈనెల 18న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బా య్) జాతీయ నాయకుడు ఎస్ఎన్ రెడ్డి, డీవీఎన్ర�
కాంగ్రెస్ ప్రజా పాలనలో బడా వ్యాపారులకే బిల్లులు మంజూరు అవుతున్నాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి ఆరోపించారు. బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్టర�
ప్రభుత్వ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులో తెలంగాణ ప్రాంత గుత్తేదారులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ నేత సత్యమూర్తి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా
రాష్ట్రవ్యాప్తంగా వందలాదిమంది గుత్తేదారులకు వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, దీంతో అనేకమంది గుండెలు ఆగిపోయాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వందలాదిమంది గుత్తేదారులకు వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, దీంతో అనేకమంది గుండెలు ఆగిపోయాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక
గత ఐదు సంవత్సరాలుగా కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, తక్షణం వాటిని విడుదల చేయాల్సిందిగా కోరుతూ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్) రాష్ట్
‘ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంలోనైనా కాంట్రాక్టర్లు సులువుగా పనిచేసుకుంటరు.. రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదు’ అంటూ బీఏఐ (బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులు వాపోయారు. చిన్నచిన్న కాంట్రాక్టర్