ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆటంకాలతో మొదలైంది. సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చిన విద్యార్థుల సహనాన్ని పరీక్షించింది. దూరప్రాంత
ఫీజు రీయింబర్స్మెంట్ భారాన్ని తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసినట్టు తెలుస్తున్నది. దీనిపై ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట�
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో నాలుగేండ్ల బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షను జాతీయంగా 2025 మే 18న నిర్వహించనున్నట్టు ఐఐటీ కాన్పూ
రాష్ట్రంలో ఇష్టారీతిన బీటెక్ సీట్ల పెంపు, కోర్సుల కన్వర్షన్కు ముందుగా ముకుతాడు వేసే దిశలో కసరత్తు జరుగుతున్నది. డి మాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల పెంపు, కోర్ కోర్సుల మూసివేతకు బ్రేకులు వేసే యోచనలో ప్రభ
ఈ ఏడాది ఇంజినీరింగ్లో సీట్ల కన్వర్షన్, బ్రాంచీల విలీనం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో 4 వేలకు పైగా సీట్లకు గండిపడింది. ఏఐసీటీఈ విధించిన ప్రవేశాల గడువు బుధవారంతో ముగియనున్నది. సర్కారు
ఉస్మానియా, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదవాలని విద్యార్థులు తహతహలాడుతారు. సీటు వస్తే చాలు ఎగిరిగంతెస్తారు. కానీ ఏటా అలాంటి సర్కారు ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్లు మిగులుతున్నాయి.