దేవాదుల రిజర్వాయర్లలో నీళ్లున్నా యాసంగి పంటలకు సర్కారు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి మండల కేంద్రాల్లో మంగళ�
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలక వర్గాలను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వ్యవసాయ మార్కెట్లకు త్వరలోనే పాలక వర్గాలను ప్రకటిస్తామని ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్ల
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మంగళవారం హైదరాబాద్లో మర్యాద పూ ర్వకంగా కలిశారు. బీఆర్ఎస్- బీఎస్పీలు పార్లమెంట్ ఎన్నిక ల్లో కలిసి నడవ�
బీఆర్ఎస్కు కార్యకర్తలే బలమని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కోరారు. ములుగు నియోజకవర్గంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ�
మహబూబ్నగర్లో శాసనమండలి ఉపఎన్నికల వేడి ప్రారంభమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జి ల్లాలో స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. 2021లో బీఆర్ఎస్కు చెందిన కసిరెడ్డి న�
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మరోసారి మేయర్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. ఈ సందర్భంగా మేయర్ దుర్గా
అసెం బ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని, లేదంటే ఉద్యమం తప్పదని భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్�
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్ పై పెట్టిన అవిశ్వాసం వీగి పోయింది. అవిశ్వాస సమావేశానికి 31 మంది హాజరుకావాల్సి ఉండగా, 29 మందే హాజరయ్యారు. దీంతో కోరం లేని కారణంగా అవిశ్వాసం �
సిద్దిపేట గణేశ్నగర్ ప్రసన్నాంజనేయ స్వామి మహిమగల స్వామిగా విరాజిల్లుతున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. స్వామివారి ఆలయ సన్నిధిలో నూతనంగా నిర్మించిన శ్రీరామకల్యాణ మ
‘రాష్ట్రంలో రైతులు అష్టకష్టాలు పడుతున్న రు. సాగునీరు లేక పంటలు ఎండిపోయి పశువులకు దాణాగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కార ణం’ అని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవ
మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు పలు చానళ్లలో వ�
కాంగ్రెస్ పాలనలో కరువు ఛాయలు అలుముకున్నాయి. ‘మార్పు కావాలి’ అంటూ అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత కర్షకులకు కష్టకాలాన్ని చవిచూపిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వెల్లువె�
14 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని మాజీ సీఎం, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, దేశంలోనే నంబర్వన్గా నిలిపారని మహబూబాబాద్ ఎంపీ, బీఆర�