తాము అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పథకాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫలితాలనిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు. ‘మా ప్రభుత్వ ప్రయత్నాలు, ప్రణాళికలు ఫ
వృత్తిదారులను ప్రోత్సహించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. మత్స్యకార్మికులకు ఉపాధి కల్పించేందుకు వందశాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.
Minister Jagadish Reddy | బీఆర్ఎస్ అంటే స్కీంలు..కాంగ్రెస్ అంటే స్కాంలు అని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం ని�
ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. దివ్యాంగుల పింఛన్ను రూ.3,016 నుంచి 4,016లకు పెంచిన నేపథ్యంలో మంగళవారం నారాయణ
చేసిన పనిలో తప్పులు వెతకడం తేలిక. అందుకే ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల్లో తప్పులు వెతుకుతున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షాలుగా చెప్పుకొంటున్న కాంగ్రెస్, బీజేపీలు ముఖ్యమంత్రి కేసీఆ�
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పాలిత రాష్ర్టాల్లో గన్కల్చర్ కొనసాగుతున్నది, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సీఎం కేసీఆర్ అగ్రికల్చర్ను ప్రోత్సహిస్తూ.. రైతును రాజును చేశాడని ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల కో-ఆర�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలు లబ్ధి పొందుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో పథకాలు లబ్ధిదారులకు చేరాలంటే దళారుల బెడద తీవ్రంగా ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు నేరుగా లబ్�