తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ ర్యాలీపై పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ డిసెంబర్ 12కు వాయిదా పడింది. జూన్ 1న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు క్యాం డిల్ ర్యాలీ నిర్వహించగా సైఫాబ�
రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాల్సిందేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి, రైతు భరోసా అంటూ మాయమాటలు చెప్పిన సీఎం రేవంత్రెడ్డి నేతృత్�
మూడురోజుల తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తొలిరోజైన జూన్ 1న హైదరాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్�
నామినేషన్ల వేళ కాంగ్రెస్ బరితెగించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ర్యాలీపై రాళ్లదాడికి దిగింది. కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డికి ఉదయం 10.30 గంటలకు, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డికి మధ