KTR | యువతను రెచ్చగొట్టి.. చిచ్చుబెట్టాలని చూస్తున్న రాజకీయ నిరుద్యోగి రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. దేశంలో గత పదేండ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పి
Harish Rao | ఓట్ల కోసం వస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మానుకోట దమ్మేంటో చూపించాలని మంత్రి హరీశ్రావు ఆ నియోజకవర్గ ప్రజలను కోరారు. మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్కు మ�
MLC Kavitha | కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పేరు అమిత్ షా కాదని, అబద్దాల బాద్ షాగా మార్చుకోవాలని సూచించారు. కోరుట్లకు వచ్చి షుగర్ ఫ్యాక్టర
బాన్సువాడ నియోజకవర్గాన్ని తొమ్మిది సంవత్సరాల కాలంలో దాదాపు రూ.10వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేశానని, రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మోజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ అభ్�
ఈ ఎన్నికల్లో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ సారథ్యంలోని సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు మరోమారు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రేమద్దుల,
అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం హత్నూర మండలం రొయ్యపల్లి, శేర్కాన్పల్లి, నాగారం, కొత్తగూడెం, రెయింన్లగూడ, వ
‘వికారాబాద్ నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉన్నారు.. బీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్ను గెలిపిస్తే ఒకే విడుతలో నియోజకవర్గంలోని దళిత కుటుంబాలకు దళితబంధును మంజూరు చేస్తాం..’ అని గురువారం జరిగిన ప్రజా �
జిల్లాలో సీఎం కేసీఆర్ సభలతో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో మరింత జోష్ కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభలకు జనం ఉవ్వెత్తున తరలివస్తుండడంతో గ్ర
Rajneeti Opinion Poll | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. పోలింగ్కు సమయం దగ్గరపడుతుండడంతో పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధిస్తుందని ఇప్పట�
KTR | ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల సమాహారంగా రూపొందించిన ‘ప్రగతి ప్రస్థానం… ఎట్లుండే తెలంగాణ ఎట్లైంది’ పు
CM KCR | ఎన్నడన్నా సింగరేణి చరిత్రలో కార్మికులకు రూ. 1000 కోట్లు పంచారా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ కార్మికులకు బోనస్, లాభాల వాటా కింద 32 శాతం ఇచ్చిందని కేసీ
KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నిమిషం తీరిక లేకుండా వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం మెట్రో రైల్లో ప్రయాణించారు. హెచ్ఐసీసీలో రియల్ ఎస్టేట్ ప్రతిన�
CM KCR | మునగడానికి సిద్ధంగా ఉన్న సింగరేణిని కాపాడి, ఇవాళ రూ. 2,200 కోట్ల లాభాల్లోకి తీసుకునిపోయామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇవాళ బ్రహ్మాండంగా కంపెనీ బతికి ఉంది. ఇంకా ఉంటది. ఇంకా కొత్త గనులు వస్త