బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర దయాగుణాన్ని, దాతృత్వాన్ని మరోమారు చాటుకున్నారు. బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లి అక్కడే మృతవాత పడిన నల్లగొండ జిల్లా వాసి మృతదేహాన్ని సొం�
జనాభాలో సగ భాగం కంటే ఎకువగా ఉన్న బీసీలకు రాజకీయాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. కులగణన చేపట్టాలని, స్థానిక సంస
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్గా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీఆర్) ఆదివారం నియమించారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆశీస్సులతో ఆయన �
బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సభ్యుల సమావేశం శుక్రవారం జరగనున్నది. బీఅర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం లో ఈ సమావేశం జరగనున్నది. దీనికి పార్టీ వరి�
BRS Parliamentary Party | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాపై కేంద్రం రహస్యంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వర్ రావు ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల కోసం నిర్వహించిన అ
CM KCR | ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆ�
దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్లో సీట్లు వెలవెలబోతున్నాయి. ఏటా 40శాతానికి పైగా ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోతున్నాయి. ఐదేండ్లలో ఇంజినీరింగ్ సీట్ల ఖాళీల వివరాలపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరా�
సామాజిక న్యాయం కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందని, దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు అందరూ కదలాల్సిన అవసరముందని భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు.