‘మీరు ఎందరికో అవకాశమిచ్చి పార్లమెంట్కు పంపారు కానీ.. మీ కలలను వారు నెరవేర్చలేదు.. అందుకే ఈసారి నన్ను ఆశీర్వదించి ఈవీఎంలో కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి.. ఢిల్లీ గడ్డపై మీ గొంతుకను వినిపిస్తాను’ అని బీఆర
కాంగ్రెస్ పాలనలో పవర్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. మంగళవారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ�
పాలమూరు పార్లమెంట్ స్థానంలో సత్తా చాటాలని పార్టీ క్యాడర్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాసంలో మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలతో గు�
అధికార దాహంతో అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేమో వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో 2014కు ముందు ర�
కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని నారాయణపేట బీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు రాజేందర్రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం
కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని.. వంద రోజుల్లోనే వారి పాలన అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. గురువారం మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి నామినేషన్ కార్య�
ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలకు మొత్తం 76మంది అభ్యర్థులు నామినేషన్లు దా ఖలు చేశారు. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి 42మంది, నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి 36 మంది నామినేషన్లు వేశార�
అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇచ్చిందని, రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో �
కాంగ్రెస్, బీజేపీ లను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్లు అన్నారు. ఆదివారం కేశంపేట మండల కేంద్రంలో నిర్�
‘కాంగ్రెస్, బీజేపీలతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీలేదు.. గడిచిన పదేండ్లలో కేంద్ర సర్కార్ రాష్ర్టానికి చేసిన అభివృద్ధి ఏమీలేదు.. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో జనానికి కష్టాలు