రాష్ట్రంలోని అన్నిగ్రామాల్లో పల్లెప్రగతి పనులు పూర్తిగా నిలిచిపోయాయని, కనీసం మురుగుకాల్వల్లో చెత్త సేకరణ పనులు కూడా సరిగా సాగడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విమర్శించారు. బుధవారం శాసనమండలిలో మున్సిప
శాసనమండలిలో 2025-26 వార్షిక బడ్జెట్ను రాష్ట్ర మంత్రి డీ శ్రీధర్బాబు ప్రవేశపెడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేశారు. అన్నీ అబద్ధాలే వల్లెవేస్తున్నారని, బోగస్ మాటలు చెప్త�
రాష్ట్రంలో మిర్చి ధరలు గణనీయంగా తగ్గడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సోమవారం హైదరాబాద్లోని కౌన్సిల్ ఆవరణలో మిర్చి దండలు మెడలో వేసుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వానక
BRS Party | ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు.
కాంగ్రెస్లో చేరిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శాసనమండలి సభ్యులు టీ భానుప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్ రావు, దండే విఠల్, యెగ్గె మల్లేశంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసనమండలి చైర�
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలే బీఆర్ఎస్ గత పాలనలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. శాసనమండలిలో శనివారం జరిగిన బడ్జెట్పై చర్చలో బీఆర్�
మండలి సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు (BRS MLCs) డిమాండ్ చేశారు. కౌన్సిల్ పోడియం వద్ద నిరసనకు దిగారు.
శాసనమండలిని ఇరానీ హోటల్, కాఫీ కేఫ్తో పోల్చడం, సభ్యులను రియల్ఎస్టేట్ బ్రోకర్లని తూ లనాడటం ద్వారా సీఎం రేవంత్రెడ్డి పెద్దల సభను అవమానించారని, దీనిపై ఎథిక్స్ కమిటీలో చర్చించి చర్యలు తీసుకోవాలని పలు�
తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు శనివారం రాజీనామా చేశారు.
పీసీసీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రేవంత్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.