అసెంబ్లీ స్పీకర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్ను మండలి నుంచి ఏకపక్షంగా సస్పెండ్ చేశారని, దీనిపై ఓటింగ్ నిర్వహించాలని బీఆర్ఎస్ పా�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్రెడ్డి తరఫున రూ. 20 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులను బుధవారం కోర్టుకు సమర్పించారు. అనంతరం విచారణను 15కు వాయిదా వేస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. సైఫాబాద్ పో�
Suspension | బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ సర్కార్ కక్షసాధింపులకు దిగింది. వారిని అరెస్ట్ చేయించి జైలుకు పంపించాలనే కుట్రలు చేసింది. చివరికి న్యాయం గెలిచి.. వారికి బెయిల్ వచ్చింది. దీంతో మరింత కక్ష పెంచ
మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మంగళవారం మండలిలో ఆందోళన చేపట్టారు. సభ్యుల పట్ల అవమానకరంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. స
BRS MLCs | బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పిరికి ప్రభుత్వం నశించాలి.. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్.. రేవంత్ రెడ్డి పిరికిపంద.. రూల్స్కు విరుద్దంగా చేసిన ఎమ్మెల్సీల సస్పెన్షన్ను ఎత్తివేయాలి అంటూ నినాదాలు చేశారు.
BRS MLAs | పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్పార్క్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్కు కొర్రీలు, �
రాష్ట్రంలోని అన్నిగ్రామాల్లో పల్లెప్రగతి పనులు పూర్తిగా నిలిచిపోయాయని, కనీసం మురుగుకాల్వల్లో చెత్త సేకరణ పనులు కూడా సరిగా సాగడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విమర్శించారు. బుధవారం శాసనమండలిలో మున్సిప
శాసనమండలిలో 2025-26 వార్షిక బడ్జెట్ను రాష్ట్ర మంత్రి డీ శ్రీధర్బాబు ప్రవేశపెడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేశారు. అన్నీ అబద్ధాలే వల్లెవేస్తున్నారని, బోగస్ మాటలు చెప్త�
రాష్ట్రంలో మిర్చి ధరలు గణనీయంగా తగ్గడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సోమవారం హైదరాబాద్లోని కౌన్సిల్ ఆవరణలో మిర్చి దండలు మెడలో వేసుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వానక
BRS Party | ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు.