హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎస్యూఐ కార్యకర్తలు దాడి చేసేందుకు వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో కొండాపూర్లోని ఆయన ఇంటికి భారీసంఖ్యలో బీఆర�
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వంద సీట్లతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
‘మా ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం’ అంటూ సీఎం రేవంత్రెడ్డి గొప్పలు చెప్తున్నారు. కానీ ఆచరణలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న ఉద్యమాలను, నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేస�
బీఆర్ఎస్ శ్రేణులపై కొనసాగుతున్న నిర్బంధంపై జిల్లాలో పలుచోట్ల నిరసన వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్ చేపట్టిన గురుకులాల బా ట కార్యక్రమాన్నీ అడ్డుకుంటుండడంతో పలు చోట్ల పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస
‘మూసీకి అడ్డొస్తే ముక్క లు చేస్తాం.. బుల్డోజర్లతో తొక్కిస్తాం’ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి, మంత్రి వెంకట్రెడ్డి వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ కన్నెర్ర
జేఎన్టీయూ ఇంజినీరింగ్ క్యాంపస్ ఏర్పాటుకు త్వరలో జీవో వస్తుందని ప్రగతిభవన్లో వినాయకపూజ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపినట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. పండుగ పూట సీఎం కేసీఆర�
ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీకి ఆదరణ రోజురోజుకూ పెరుగుతున్నది. ఎన్నికలు ఏవైనా సరే ప్రజానీకం జైకొడుతున్నది. అందుకు నిదర్శనమే 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు. ఈ రెండు ఎన్నికల మధ్య ఓటింగ్ శాతం అప్పటి టీఆర�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగా ఉద్యమించారో.. స్వరాష్ట్ర అభివృద్ధి కోసం అంతకన్నా ఎక్కువగా పోరాడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను స్వాగతి�
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేడు జరిగే ధర్నాను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.