ఆంధ్రప్రదేశ్లో విలీనం వల్లే కృష్ణా జల్లాల్లో తెలంగాణకు తీరని నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. కృష్ణా బేసిన్లో ఏపీ, తెలంగాణ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న నీటి అసమానతలను ఇకనైనా సరిదిద్ద�
కృష్ణా డెల్టా వ్యవస్థ (కేడీఎస్) ఎడమ కాల్వ కింద ఉన్న కొంత భూమి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలోకి వెళుతుందని, కాబట్టి ఆ మేరకు ఏపీకి సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా అందిస్తున్న నీటి అవ�
పోలవరం నుంచి 80 టీఎంసీలను కేడీఎస్ (కృష్ణా డెల్టా సిస్టమ్)కు మళ్లించడం ద్వారా ఉమ్మడి ఏపీ రాష్ర్టానికి కేటాయించిన 45 టీఎంసీలను ప్రస్తుత తెలంగాణకే కేటాయించాలని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు రాష్ట్రం తర
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లిస్తున్నదని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ మరోసారి వాదించింది.
రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు, రాష్ర్టాల సరిహద్దుల్లో వచ్చిన మార్పుల కారణంగా తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లిందని, బేసిన్లోనే ఉన్నా కృష్ణా జలాలు దక్కకుండా �
‘తెలంగాణ ఆవిర్భవించిన తొలిరోజుల్లోనే కేసీఆర్ కృష్ణా జలాల్లో వాటా కోసం పోరాడారు. సెక్షన్-3 ప్రకారం పంపిణీ చేయాలని కేంద్ర మంత్రులకు, ప్రధానికి లేఖలు రాశారు. పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టులో కేసు వేయ�
బీడుపడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని గళమెత్తి నినదించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషి ఫలించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
Harish Rao | కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 1956 అంత రాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాల పట్ల మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హర్షం
కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ పంతం నెగ్గింది. పదేండ్ల బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు కలిపి గంపగుత్తగా చేసిన కేటాయింపుల్లో ముందుగా రాష్ర్టాల వాటా తేల్చేందుకు కృష్ణా నదీ జలవివాదా�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి ప్రత్యేక ట్రిబ్యునల్ అవసరమే లేదని ఏపీ సర్కారు పేర్కొన్నది. ఈ మేరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ దాఖలు చేసిన స్టేట్మెంట్ ఆఫ్ కేస్�
Krishna Water Dispute | తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంపకాల విషయంలో సోమవారం ట్రైబ్యునల్లో సోమవారం విచారణ జరిగింది. అయితే, అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమయం కోరింది. కొత్తగా ప్రభుత్వం కొలువుదీరడంతో పరిగణ
కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన తాత్కాలిక ఒప్పందాన్ని దీర్ఘకాలంపాటు కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఏపీ పదే పదే ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తున్నదని తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ వాదనలను పరిగణనలోకి త
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్కుమార్ ట్రిబ్యున్లకు అధికారాలు కట్టబెడుతూ కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.
కృష్ణా జలాల పంపకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, 19% ఆయకట్టుకు కేవలం 12.08% జలాల కేటాయింపు జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
కృష్ణా బేసిన్లో నీటి కొరత నేపథ్యంలో దీర్ఘకాలిక వంగడాలు పండించటం శ్రేయస్కరం కాదని, స్వల్పకాలికాల ద్వారా నీటిని సద్వినియోగం చేసుకోవచ్చని తెలంగాణ అభిప్రాయపడింది.