తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్కుమార్ ట్రిబ్యున్లకు అధికారాలు కట్టబెడుతూ కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.
కృష్ణా జలాల పంపకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, 19% ఆయకట్టుకు కేవలం 12.08% జలాల కేటాయింపు జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
కృష్ణా బేసిన్లో నీటి కొరత నేపథ్యంలో దీర్ఘకాలిక వంగడాలు పండించటం శ్రేయస్కరం కాదని, స్వల్పకాలికాల ద్వారా నీటిని సద్వినియోగం చేసుకోవచ్చని తెలంగాణ అభిప్రాయపడింది.
కర్ణాటక వాదనలన్నీ అబద్ధం దిగువకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నది వారే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వ వాదనలు డిసెంబర్ 13 నుంచి కొనసాగనున్న విచారణ ఈలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం హైదరా
సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకుంటున్నాం కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శికి రజత్కుమార్ లేఖ కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారానికి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కా�
అనుమతులు లేకుండా కుడి కాల్వ పనులు తెలంగాణ రైతులకు అన్యాయం మహబూబ్నగర్ జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రాంత ఆర్డీఎస్ రైతులకు అన్యాయం చేస్తూ కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట (రాజోళి బండ డైవర్షన
కృష్ణా జలాల వివాదం ముగింపునకు తొలి అడుగు కేంద్రానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న తెలంగాణ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరణ హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): కృష్ణానదీ జలాల పంపిణీకి సంబంధించి క�