మండలంలోని చిమనగుంటపల్లి గ్రామ శివారులో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన హైలెవల్ బ్రిడ్జి పనులను బుధవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ�
వచ్చే వర్షాకాలంలోపు నయీంనగర్ బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ నయీంనగర్ బ్రిడ్జి కూల్చివేత పనులను ఆయన పర్యవేక్షించారు.
రాజోళి మండలంలో నిర్మిస్తున్న భారత్మాల జాతీయ రాహదారి పనులను రాజోళి మండల రైతులు అడ్డుకున్నారు. రాజోళి నుంచి శాంతినగర్ వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి ఎత్తును పెంచాలని వారు డిమాండ్ చేశా�
హాజీపూర్ మండలంలోని వేంపల్లిలోని మేకల మండి పక్క నుంచి కోదండ రామాలయానికి వెళ్లే దారిలో ఉన్న వాగుపై హైలెవల్ వంతెన లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. నిధులు మంజూరైనప్పటికీ వంతెన ఎప్పు డు నిర్మాణమవుతుం
నిధులు మంజూరై, టెండర్ ప్రక్రియ పూర్తయి, అన్ని టెస్ట్లు పూర్తి చేసుకొని ఉన్న మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు.
కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని చెక్ పోస్టు సమీపంలో కృష్ణానదిపై ఉన్న వంతెన మరమ్మతు పనులు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. రెండు రాష్ర్టాలను కలిపే 167 జాతీయ రహదారిపై రాయిచూర్క