cop sets wife ablaze | వరకట్న వివాదం వల్ల భర్త అయిన పోలీస్ తన భార్యకు నిప్పంటించాడు. సజీవ దహనానికి ప్రయత్నించాడు. తీవ్ర కాలిన గాయాలైన ఆ మహిళను ఢిల్లీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి వి�
People Break Open Gate | మూడు నెలల రేషన్ పొందేందుకు జనం ఇబ్బందిపడుతున్నారు. సాంకేతిక లోపం వల్ల మిషన్లు మెరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ కోసం వేచి ఉన్న జనం గేటు తోసుకుని లోనికి వెళ్లారు. ఈ తోపులాటలో కిందపడిన కొందరు �
అట్టహాసంగా ప్రకటించిన రాజీవ్ యువశక్తి పథకానికి బ్రేకులు పడ్డాయి. వివిధ యూనిట్ల కింద ఎంపికైన లబ్ధిదారులకు ఈనెల 2న చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా, పథకం ప్రారంభానికి మరికొద్దిరోజులు సమయం పడుతుందంటూ అకస్మ�
Mahesh Babu | టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు,ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి కాంబోలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న�
SLBC Tonnel | శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో జరిగిన ప్రమాదంలో మిగిలిన ఆరుగురి మృతదేహాల వెలికితీతకు బ్రేక్ పడింది. ఇప్పటివరకు 281 మీటర్లలో పేరుకుపోయిన మట్టి, బురద, శకలాలు, బండ రాళ్లు తదితర వాటిని తొలగించారు.
Villagers Break Stray Dog's Teeth | జనాన్ని కరుస్తున్న కుక్కను గ్రామస్తులు పట్టుకున్నారు. దానిని మంచానికి కట్టేశారు. పటకారుతో కుక్క పళ్లు పీకేశారు. జంతు సంరక్షణ సంస్థ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Sanjay Raut | మహారాష్ట్రకు చెందిన శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే అభ్యర్థికి లోక్సభ స్పీకర్ పదవి రాకపోతే టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ (రామ్విలాస్)లను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమి
ఐటీడీఏల పరిధిలోని గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లకు నిత్యావసర సరుకులు, కాస్మోటిక్స్ సరఫరా కోసం గిరిజన సహకారం సంస్థ (జీసీసీ) ద్వారా నిర్వహిస్తున్న టెండర్లకు గిరిజన సంక్షేమ శాఖ బ్రేక్ �
కొబ్బరి కాయను పగలగొట్టడం కూడా ఓ టాస్క్ అని మనలో చాలా మంది అంగీకరిస్తారు. ఓ వ్యక్తి కొబ్బరి కాయను పగులగొట్టేందుకు ఏకంగా ఎలివేటర్ను ఉపయోగించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్�
అమరావతి : వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేయడంలో భాగంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేశారు . తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం సందర్భ�
పని, పని, పని.. మనుషుల జీవితాల్ని పనే ఆక్రమిస్తున్నది. వెనక్కి తిరిగి చూసుకుంటే క్లయింట్లకు చేసి పెట్టిన ప్రాజెక్టులు, యజమానికి సమర్పించిన నివేదికలు, కస్టమర్లకు చేసిన సేవలు తప్పించి మరో జ్ఞాపకం ఉండటం లేదు
ఆర్టీజీఎస్ సర్వీసులు యథాతథం న్యూఢిల్లీ, మే 22: నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) సేవలు ఆదివారం 14 గంటలపాటు నిలిచిపోనున్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట నుంచి ఆదివారం మధ్య�