Pakistani Girl: భాయ్ఫ్రెండ్తో పెళ్లికి ఇష్టపడని ఇంట్లో వాళ్లను చంపేసింది ఓ పాకిస్తానీ అమ్మాయి. విషపూరిత ఆహారం తిన్న 13 మంది చనిపోయారు. ఈ ఘటన ఆగస్టు 19న హబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో జరిగింది.
Woman Jumps From Building | ప్రియుడితో గొడవపడిన మహిళ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా మరణించింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ బాయ్ఫ్రెండ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి శివారు పెద్దతండాకు చెందిన బానోత్ నీలమ్మ (36)తో అదే తండాకు చెందిన బానోత్ వీరన్నతో వివాహేతర సంబంధం కొనసాగుతున్నది. ఈ విషయంలో భార్యాభర్తలకు గొడవలు జరుగగ
ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజుల క్రితం జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్యే సుపారి ఇప్పించి భర్తను కడతేర్చినట్టు పోలీసుల విచారణలో వెలుగు�
Girl Dies By Suicide | యువతి కిడ్నాప్ కేసులో ఆమె బాయ్ఫ్రెండ్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. యువతి స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలని పోలీసులు భావించారు. అయితే మనస్తాపం చెందిన ఆ యువతి ఇంట్లో సూసైడ్ చేస�
మంగళూరు సోయగం పూజాహెగ్డే సరికొత్త ప్రేమాయణం ఇప్పుడు బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. హిందీ సీరియల్ నటుడు, బిగ్బాస్ సీజన్ 10 ఫేమ్ రోహన్ మెహ్రతో ఈ అమ్మడు ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతున్నది.
Girl Strangulates Boyfriend | లైంగిక సంబంధం కోసం బలవంతం చేస్తుండటంతో బాయ్ఫ్రెండ్ను బాలిక చంపింది. స్నేహితురాలితో కలిసి గొంతుకు తాడు బిగించి హత్య చేసింది. దర్యాప్తులో ఈ విషం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ఇద్దరు మై�
ప్రేమించి ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత తనను మోసం చేశాడని ఇమాంబాద్కు చెందిన అంబిగల్ల స్వాతి న్యాయం చేయాలని ప్రియుడు గొడుగు గణేశ్ ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. గణేశ్, స్వాతి చాలాకా
బాయ్ఫ్రెండ్ను ఇంటికి పిలిచి ఓ మహిళ అతడి మర్మాంగాలను కోసేసింది. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని నిర్దాక్షిణ్యంగా రోడ్డుపైన పడేసింది. బీహార్లోని బక్సర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
‘యానిమాల్' సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది త్రిప్తి డిమ్రి. చేసింది చిన్న పాత్రే అయినా యువతరంలో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడికి బాలీవుడ్లో భారీ ఆఫర్లొస్తున్నాయి. శుక్రవారం
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిజామాబాద్ ఏసీపీ కిరణ్కుమార్ తన కార్యాలయంలో సౌత్ రూరల్ సీఐ వి.వెంకటనారాయణ, రూరల్ ఎస్సై �
Maharashtra: ఓ ప్రభుత్వ అధికారి కుమారుడు.. తన గర్ల్ఫ్రెండ్ను కొట్టాడు. కోపంతో ఆమెపై తన డ్రైవర్తో కారు ఎక్కించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. ప్రియా అనే అమ్మాయి తనకు జరిగిన అన్యాయం గురి�