Girl Dies By Suicide | యువతి కిడ్నాప్ కేసులో ఆమె బాయ్ఫ్రెండ్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. యువతి స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలని పోలీసులు భావించారు. అయితే మనస్తాపం చెందిన ఆ యువతి ఇంట్లో సూసైడ్ చేస�
మంగళూరు సోయగం పూజాహెగ్డే సరికొత్త ప్రేమాయణం ఇప్పుడు బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. హిందీ సీరియల్ నటుడు, బిగ్బాస్ సీజన్ 10 ఫేమ్ రోహన్ మెహ్రతో ఈ అమ్మడు ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతున్నది.
Girl Strangulates Boyfriend | లైంగిక సంబంధం కోసం బలవంతం చేస్తుండటంతో బాయ్ఫ్రెండ్ను బాలిక చంపింది. స్నేహితురాలితో కలిసి గొంతుకు తాడు బిగించి హత్య చేసింది. దర్యాప్తులో ఈ విషం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ఇద్దరు మై�
ప్రేమించి ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత తనను మోసం చేశాడని ఇమాంబాద్కు చెందిన అంబిగల్ల స్వాతి న్యాయం చేయాలని ప్రియుడు గొడుగు గణేశ్ ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. గణేశ్, స్వాతి చాలాకా
బాయ్ఫ్రెండ్ను ఇంటికి పిలిచి ఓ మహిళ అతడి మర్మాంగాలను కోసేసింది. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని నిర్దాక్షిణ్యంగా రోడ్డుపైన పడేసింది. బీహార్లోని బక్సర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
‘యానిమాల్' సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది త్రిప్తి డిమ్రి. చేసింది చిన్న పాత్రే అయినా యువతరంలో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడికి బాలీవుడ్లో భారీ ఆఫర్లొస్తున్నాయి. శుక్రవారం
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిజామాబాద్ ఏసీపీ కిరణ్కుమార్ తన కార్యాలయంలో సౌత్ రూరల్ సీఐ వి.వెంకటనారాయణ, రూరల్ ఎస్సై �
Maharashtra: ఓ ప్రభుత్వ అధికారి కుమారుడు.. తన గర్ల్ఫ్రెండ్ను కొట్టాడు. కోపంతో ఆమెపై తన డ్రైవర్తో కారు ఎక్కించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. ప్రియా అనే అమ్మాయి తనకు జరిగిన అన్యాయం గురి�
ప్రియుడి వేధింపులు భరించలేక ఓ యువతి మధురానగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండకు చెందిన యువతి (20) వెంగళరావునగర్లోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్నది. ఏడాది కిందట ఇన్
Kanpur Murder: లేడీ ట్యూషన్ టీచర్కు చెందిన బాయ్ఫ్రెండ్ .. ఆమె వద్ద విద్యార్థిగా ఉన్న 17 ఏళ్ల అబ్బాయిని హత్య చేశాడు. ఆ హత్యను కప్పిపుచ్చేందుకు ఆ టీచర్ బాయ్ఫ్రెండ్ కిడ్నాప్ డ్రామా కూడా ఆడాడు.
Italy PM: ఇటలీ ప్రధాని జియార్జియా మెలోని.. తన భాయ్ఫ్రెండ్తో విడిపోయినట్లు ప్రకటించారు. జర్నలిస్టు అయిన భాయ్ఫ్రెండ్ ఆండ్రియా గ్యాంబ్రినో ఇటీవల ఓ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేప
ఈసారి పాకిస్థాన్లో ఉన్న ప్రియుడిని కలుసుకోవడానికి భారత్ నుంచి ఒక వివాహిత వెళ్లింది. న్యూఢిల్లీకి చెందిన 35 ఏండ్ల అంజు అనే వివాహిత ఆన్లైన్లో పరిచయమైన నస్రుల్లా (29) అనే వ్యక్తి కోసం పాకిస్థాన్లోని ఖైబ�