అప్పటిదాకా కండ్లముందు ఆడుకుంటున్న బాలుడు అనుకోని రీతిలో మృత్యుఒడికి చేరాడు. ఒక్కసారిగా రోడ్డుపైకి వెళ్లడంతో కారు ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ముత్తారం మండలం మచ్చపేటకు చెందిన పు�
చెట్టుపై ఉన్న గాలిపటాన్ని తీసే క్రమంలో హైటెన్షన్ వైర్లు తగిలి ఓ బాలుడు అక్కడికక్కడే మృతిచెందిన విషాదకర ఘటన ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లిలో సోమవారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.
వినాయక చవితి పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉండడంతో ఇంటికి వచ్చిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని తాళ్ల తండాలో ఆదివారం రాత్రి ఈ విషాదక�
డెంగీ లక్షణాలతో మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని చక్రవర్తి హాస్పిటల్లో చేరిన బాలుడు జీవన్(13) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందగా, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.
‘అయ్యో కొడుకా.. ఇంటికొచ్చి నాల్రోజులన్నా కాకపాయెకదరా.. ఎంత పనాయెరా..’ అంటూ ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఆ కొడుకు మృతదేహంపై ఆ తల్లి.. ‘కండ్ల ముందే ఘోరం జరిగిపోయింది బిడ్డా’ అంటూ ఆ తండ్రి రోదించిన తీరు ప్రత�
ఇందల్వాయి మండలం డొంకల్ గ్రామపరిధిలోని డొంకల్ తండాలో రామావత్ అఖిల్ అనే ఐదేండ్ల బాలుడు వడదెబ్బతో మృ తి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
రోడ్డు ప్రమాదంలో 15 ఏండ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కిషన్బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ యాకూబ్ ఖాన్ డ్రైవర్గా పనిచేస్తున్�
మాల్దీవుల ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఆ దేశానికి చెందిన 14 ఏండ్ల బాలుడు బలయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని భారత్కు చెందిన డోర్నియర్ విమానంలో తరలించేందుకు సిద్ధంగా ఉన్నా అక్కడి ప్రభుత్వవర్గాల నుం�