Suspicious Drone | భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో అనుమానాస్పద డ్రోన్ సంచరించింది. చైనా తయారీ డ్రోన్ కలకలం రేపింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. ఆ డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు దాటి
Soldier Rescued | భారత్-చైనా సరిహద్దులో గస్తీ నిర్వహిస్తున్న సైనికుడు అదృశ్యమయ్యాడు. అయితే మూడు రోజులుగా మంచులో చిక్కుకున్న అతడ్ని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న సైనికుడి కుటుంబం ఊరట చెందింది.
India-Myanmar Border | కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. 1,643 కిలోమీటర్ల మేర విస్తరించిన భారత్- మయన్మార్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దుకు కంచె వేయనున్నది. దీని కోసం రూ.31,000 కోట్లు ఖర్చు చేయనున్నది.
Gold Smuggling | గోల్డ్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు అడ్డుకున్నారు. ఒక ఇంటిని చుట్టుముట్టారు. గ్రామస్తుల సమక్షంలో తనిఖీ చేశారు. కోట్ల విలువైన బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుక
Leopard | ఒక చిరుత (leopard) రామ్గఢ్ సబ్ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న ఫెన్సింగ్ను దాటి భారత్ భూభాగంలోకి ప్రవేశించింది. బీఎస్ఎఫ్ సిబ్బంది దీనిని గమనించారు. సరిహద్దు సమీపంలోని స్థానికులను అలెర్ట
బీఎస్ఎఫ్ (బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్)కు చెందిన ఓ స్నిఫర్ డాగ్ లాల్సీ (Lalcy) బంగ్లాదేశ్ బార్డర్లో ప్రసవించింది. డిసెంబర్ 5న ఉదయం బగ్మారా బీఓపీ వద్ద మూడు కుక్క పిల్లలకు లాల్సీ జన్మనిచ్చింది. దీనిపై అధ
అరుణాచల్ప్రదేశ్లోని భారత్-చైనా సరిహద్దు వద్ద భారత భూభాగంలో చైనా 101 ఇండ్లు నిర్మించినట్టు గతంలో వైరల్ అయిన ఫొటోలు గుర్తున్నాయా! గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఆ ఫొటోలపై ఇప్పుడు నెట్టింట్ట పెద్ద చర్చ జరు�
రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైన భూమిని స్వాధీనం చేసుకొనేందుకు హద్దు రాళ్లను ఏర్పాటుచేసే ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. దీనిలో భాగంగా రెవెన్యూ అధికారులతోపాటు జాతీయ
అరుణాచల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనా పలు భారీ నిర్మాణాలు చేపట్టినట్టు తెలుస్తున్నది. అంజావ్ జిల్లాకు చెందిన స్థానికులు అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను వీడియోలు తీయడంతో ఈ సంగతి వెల్లడైంది. చ�
పాంగాంగ్ సరస్సుపై చైనా రెండో బ్రిడ్జిని నిర్మించిందనే వార్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. జాతీయ భద్రత విషయంలో ప్రభుత్వం క్షమించరాని ఉల్లంఘనకు �
చైనా సరిహద్దు అంటేనే సున్నిత ప్రాంతం. శత్రుసేనల కండ్లన్నీ ఇటువైపే. ఈ పరిస్థితుల్లో ‘బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్’ (బీఆర్వో) చైనా-ఇండియా బోర్డర్లో రహదారులను మెరుగు పరిచే బాధ్యతను మహిళా కమాండింగ్ ఆఫీస