Congress | మన్సురాబాద్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేది సీఎం రేవంత్ రెడ్డియేనని పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజ�
భువనగిరి లోక్సభ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తమ ప్లాట్లు కబ్జా చేశారంటూ యజమానులు ఆందోళనకు దిగారు. సోమవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పసుమాముల గ్రామ రెవెన్యూ పరిధిలో ప్లాట్ల �
తెలంగాణలో ఇటీవల కేఏ పాల్ కనిపించడం లేదని, ఆయన స్థానాన్ని ఆర్జీ పాల్ భర్తీ చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఉద్దేశించి బీజేపీ భువనగిరి లోక్సభ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ�
ఈటల వట్టి మాటల మనిషేనని మరోసారి నిరూపితమైనదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఇతర పార్టీల్లోని సీనియర్లను బీజేపీలోకి తీసుకొస్తారని నమ్మి ఏడాది క్రితం చేరికల కమిటీ బాధ్యతలను ఆయనకు అప్పగించింది అధ�
అది గమనించిన టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం శ్రేణులు, గ్రామస్థులు మండిపడ్డారు. ‘నిన్నటి వరకు ఎవరి పాట పాడినవ్.. ఇప్పుడెవరి పాట పాడుతున్నవ్.. బిడ్డా ఖబడ్దార్' అంటూ ఒక్కసారిగా మహిళలు, టీఆర్ఎస్ కార్యకర్తలు బూ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్ష కట్టి, వివక్ష చూపుతూ, రాష్ర్టానికి అదనంగా ఒక్క పైసా నిధులు కేటాయించలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడి యం శ్రీహరి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Boora Narsaiah | టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని తేల్చిచెప్ప
ఒకప్పుడు హైదరాబాదులో భూమి కనిపిస్తే కబ్జా. ఒక సందర్భంలో ఒక ఎమ్మెల్యే అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. మా డాక్టర్ మిత్రుడి ప్లాట్ను ఒక కార్పొరేటర్ కబ్జా చేస్తే, ఆ ప్రాంత ఎమ్మెల్యేను సంప్రదించాం. ‘డాక్టర్�
సుల్తాన్బజార్/సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో పేద రోగులకు విశేషమైన సేవలను అందిస్తున్న వైద్యుల సేవలు వెలకట్టలేనివని మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. శనివారం ఈఎ