ముంబై: టీ సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ హత్య కేసులో ఇవాళ ముంబై హై కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రౌఫ్ మర్చెంట్ను దోషిగా బాంబే హైకోర్టు తేల్చింది. ముంబైలోని �
ముంబై : టీ సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ హత్య కేసులో ఇవాళ ముంబై హై కోర్టు తుది తీర్పును వెలువరించనున్నది. ముంబైలోని జూహూలో ఉన్న ఓ ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో గుల్షన్ కుమార్ను
అమరావతి ఎంపీ నవనీత్ కౌర్కు బాంబే హైకోర్టు షాక్ | మహారాష్ట్ర అమరావతి పార్లమెంట్ సభ్యురాలు, ప్రముఖ నటి నవనీత్ కౌర్ రాణాకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది.
రోగుల ప్రాణాల కంటే కంపెనీల ప్రయోజనాలే ఎక్కువయ్యాయా? మీ ప్రవర్తన నెగెటివ్గా ఉన్నది.. ఈ సమస్య చిన్నది కానే కాదు ‘పనిచేయని వెంటిలేటర్ల’ కేసులో కేంద్రంపై బాంబే హైకోర్టు ఆగ్రహం రోగుల పట్ల ఆందోళన ఉన్నట్టు కన�
ముంబై: దవాఖానాల్లో డాక్టర్లపై పేషంట్ల బంధువులు జరుపుతున్న దాడుల వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టులో అక్షింతలు పడ్డాయి. డాక్టర్ల భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లే
ముంబై : కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు కొద్ది నెలల కిందటే డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడితే ప్రముఖులు సహా పలువురి ప్రాణాలు కాపాడగలిగేవారమని బాంబే హైకోర్టు బుధవారం వ్�
బాంబే హైకోర్టులో పిల్కరోనా సంక్షోభ సమయంలో ఐపీఎల్ నిర్వహించిన బీసీసీఐకి రూ.వెయ్యి కోట్ల జరిమానా విధించి.. ఆ మొత్తాన్ని వైరస్ బాధితుల వైద్యం కోసం వినియోగించేలా ఆదేశించాలని బాంబే హైకోర్టులో ప్రజా ప్రయ�
ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక విచారణకు బాంబే హైకోర్టు ఆదేశించింది. 15 రోజుల్లో ఈ విచారణ పూర్తి చేయాలని కోర�