న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా తన అడల్ట్ యాప్ కోసం తనను కూడా అడిగాడని మరో మహిళ చెప్పింది. ఓసారి కుంద్రా తనకు నేరుగా ఇదే విషయం అడుగుతూ మెసేజ్ చేశాడన�
కన్నడ సోయగం రష్మిక మందన్న వరుస చిత్రీకరణలతో తీరికలేకుండా గడుపుతోంది. ఇటీవలే బాలీవుడ్లో ‘గుడ్బై’ సినిమా షూటింగ్ను పూర్తిచేసుకొని హైదరాబాద్లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయక
రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం ఛత్రపతి. 2005లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద రికార్డుల మోత మోగించింది.
సినీ ఇండస్ట్రీలో వివిధ క్రాప్ట్ల్లో పనిచేసే వారు ఒక్కసారైనా మెగాఫోన్ (డైరెక్టర్ మారడం) పట్టాలని అనుకుంటుంటారు. వారిలో ఆ కల నెరవేర్చుకున్న వారు మాత్రం కొందరే ఉంటారు.
2012లో జిస్మ్ 2 సినిమాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది కెనడా బ్యూటీ సన్నీలియోన్. ఆ తర్వాత హిందీతోపాటు తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో మెరిసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
వన్ నేనొక్కడినే, దోచెయ్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కు పరిచమైంది ఢిల్లీ భామ కృతిసనన్. ప్రస్తుతం హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది.
బాలీవుడ్ నటి కరీనాకపూర్ 'ప్రెగ్నెన్సీ బైబిల్' పేరుతో పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పుస్తకం టైటిల్ పై క్రిస్టియన్ గ్రూప్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాంచరణ్-ఉపాసన డిన్నర్ డేట్ ఇంటూ ఇటీవలే ఓ స్టిల్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోకు ఓ స్పెషాలిటీ ఉంది. అదేంటంటే చరణ్-ఉపాసన కనిపించింది ఎక్కడో కాదు.