ష్టపడి చదివింది. పది ఫలితాల్లో (Tenth Results) స్కూల్ ఫస్ట్ వచ్చింది. అయితే ఆమెను విధి వెక్కిరించింది. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆమెను లేకుండా చేసింది. ఎందుకంటే పరీక్షలు పూర్తయిన 13 రోజులకు ఆమె అనంత లో�
క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. కీసర సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. నగరంలోని బోయినపల్లికి ప్రణీత్ (32) తన తోటి స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం రాంపల్లిదాయరలోని మైదానానికి వచ్చారు.
హైదరాబాద్ బోట్స్ క్లబ్ ప్రెసిడెంట్గా చెన్నా డి సుధాకర్రావు బుధవారం ఏకగ్రీవమయ్యారు. ఇప్పటికే పదిసార్లు అధ్యక్షుడిగా గెలిచిన ఆయన, ఇప్పుడు పదోకొండోసారి కూడా ఎన్నికయ్యారు.
మహబూబ్నగర్ మున్సిపాలిటీ విలీన గ్రామమైన బోయపల్లిలో మంచినీటి సమస్య పరిష్కారమైంది. ‘సీఎం సొంత జిల్లాలో దాహం దాహం’ అన్న శీర్షికతో గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు
Ponnam Prabhakar | ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.
murder | నగర పరిధిలోని బోయినపల్లిలో స్థిరాస్తి వ్యాపారి మహమ్మద్ సిద్ధిఖీ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యాపారి బార్కస్కు చెందిన ఫైజుద్దీన్ అనే వ్యక్తి హతమార్చినట్లుగా పోలీసులు గుర్తించారు.