సైరా నరసింహా రెడ్డి చిత్రం తర్వాత చిరంజీవి నటించిన చిత్రం ఆచార్య. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఆచార్య షూటింగ్ పూర్తి కావడంతో చిరంజీవి తాను కమిటైన సినిమాలను పూర్తి �
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరికలేకుండా ఉన్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే వీటిలో ఇపుడు బాబీ సినిమా గురించే ఓ ఆసక్తికర వార్త ఫిలి�
స్టార్ చిరంజీవి (Chiranjeevi) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానుల కు ఫుల్ టైం వినోదాన్ని అందించడంలో బిజీగా ఉన్నాడు. బాబీ (Bobby) దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెరపైకి వచ్
మెగాస్టార్ చిరంజీవి మరి కొద్ది గంటలలో 66వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో అభిమానులు సంబరాలు మొదలు పెట్టేశారు.మరోవైపు ఆయనతో సినిమాలు చేసే దర్శకులు క్రేజీ అప్డేట్స్తో సిద్ధంగా ఉన
మెగాస్టార్ చిరంజీవితో నటించడానికి చాలా మంది హీరోయిన్లు కాచుకుని కూర్చుంటారు. కానీ మెగాస్టార్ సినిమాలో అవకాశం వచ్చినా కూడా ఒక హీరోయిన్ బెట్టు చేస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) యువ దర్శకుడు బాబీ ( Bobby) డైరెక్షన్ లో నటించనున్న చిత్రం మరో రీమేక్ అయి ఉంటుందని టాలీవుడ్ లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్ యంగ్ దర్శకుడు బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర ఈ రోజు 38వ వసంతంలోకి అడుగుపెట్టారు.ఈ సందర్భంగా ఆయనకు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా
బలుపు, జై లవకుశ, వెంకీమామ వంటి చిత్రాల దర్శకుడు కెఎస్.రవీంద్ర (బాబీ) తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. త్వరలో ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుత�
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఆచార్య షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చింది. లూసిఫర్ రీమేక్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. గత కొద్ది రోజులుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్యతో బిజీగా ఉండగా, ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మే 13న చిత్రాన్ని విడ�
కరోనా వలన సినిమా షూటింగ్స్కు దాదాపు ఎనిమిది నెలలు బ్రేక్ పడడంతో ఇప్పుడు చిత్రీకరణను శరవేగంగా జరుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తను కమిటైన సినిమాలను పూర్తి చేసేందుకు చాలా కష్ట�