తిరువనంతపురం: లవ్ జిహాద్ నిజం. ముస్లింలు ఇండియాను ఇస్లామిక్ దేశంగా మార్చే కుట్ర చేస్తున్నారు. వాళ్లు క్రిస్టియన్ దేశాల్లోకి చొరబడి వాటిని ముస్లిం దేశాలుగా మారుస్తున్నారు అని కేరళకు చెందిన ఎమ్మె
అభం-శుభం ఎరుగని చిన్న పిల్లలతో రాజకీయ క్రీడ 14 ఏండ్ల బాలుడితో సీఎంపై అసభ్య పోస్టింగులు మైనర్లపై కేసులు పెట్టరని రాష్ట్ర బీజేపీ నేతల ధీమా! కరీంనగర్ బాలుడిని గుర్తించిన సైబర్ క్రైం పోలీసులు బాలుడికి పోలీ�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో మొదటి నాలుగు విడుతల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిని చూసిన తర్వాత కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి ఓటమి ఖాయమనే విషయం అర్థమైందని, అందుకే వాళ్లు ఇప్పు�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఎనిమిది విడుతల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో భాగంగా ఇవాళ నాలుగో విడుత పోలింగ్ జరుగుతుండగా బీజేపీ విడుదల చేసిన ఒక ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. టీఎంసీ ప్రభ
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో నాలుగో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగుతున్
తృణమూల్ కాంగ్రెస్ | తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి గిరీంద్ర నాథ్ బర్మాన్పై గురువారం రాత్రి దాడి జరిగింది. నాలుగో విడుత ఎన్నికల ప్రచారం ముగించుకుని
మంత్రి పువ్వాడ | బీజేపీ నుంచి పలువురు నాయకులు గురువారం టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ ఖమ్మం నగర అధక్షుడు కమర్తపు మురళి ఆధ్వర్యంలో బీజేపీ వన్టౌన్ ఉపాధ్యక్షుడు మామిడి సతీశ్తో పలువురు నాయకులు..రవాణా శ�
ముంబై : అవినీతి ఆరోపణలపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా నేపథ్యంలో రానున్న పదిహేను రోజుల్లో మరో ఇద్దరు మంత్రులు రాజీనామా బాటపడతారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ పే
టీఆర్ఎస్ | నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్ విజయం ఖాయం అని, టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయదుందుభి మోగిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట
కొప్పుల ఈశ్వర్ | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లా పెగడపల్లి మండల బీజేపీ సీనియర్ నాయకుడు, సుద్దపల్లి గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు షేర్ మహేశ్ సహా 50 మంది పార్టీ కార్యకర్తలు బుధవార�
కురుక్షేత్ర, ఏప్రిల్ 6: హర్యానాలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతులు మంగళవారం బీజేపీ ఎంపీ నాయబ్ సింగ్ సైనీని ఘెరావ్ చేశారు. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. తొలుత రైతులు జన్నాయ