బీజేపీకి హస్తం నేత మద్దతు|
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత లఖాన్ జార్కిహోలీ, తన సోదరుడైన కాంగ్రెస్ పార్టీ ..
న్యూఢిల్లీ : రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలపై మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. రఫేల్ డీల్లో భారత దళారీకి విమాన తయారీ కంపెనీ మిలియన్ యూరోల ముడుపుల�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ఉద్రిక్తతల నడుమ సాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ ఆరంభాగ్ అభ్యర్ధి సుజాత మొండల్పై మహల్లాపరలోని 263వ పోలింగ్ కేంద్రం వద్ద దాడి జరిగింది. బీజేప
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీని ఎన్నికల గెలుపు యంత్రం (పోల్ విన్నింగ్ మిషన్) అంటూ ప్రతిపక్షాలు విమర్శించడంపై ప్రధాని నరేంద్రమోదీ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సాధించిన ప్రతిసారి పోలింగ్ విన్న
కోల్కతా: బీజేపీకి అభ్యర్థుల కొరత ఉన్నదని, అందుకే ఎంపీలను ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నదని పశ్చిమ బెంగాల్ నటి, టీఎంసీ నాయకురాలు సయంతిక బెనర్జీ విమర్శించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధార�
చెన్నై: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించబోతున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తంచేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రెస్ కాన్ఫరె�
గువాహటి: అసోంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం గువహటిలో మీడియాలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీకి ప్రజాసేవ చేయడం త�
హైదరాబాద్: ఒకవేళ తాను దేశానికి ప్రధానమంత్రిని అయితే అప్పుడు ఉద్యోగ కల్పనపైనే ఎక్కువ దృష్టిపెట్టనున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అభివృద్ధి మంత్రం కన్నా.. ఉద్యోగాలు కల్పించడమే క
గువహటి: అస్సాంలో ఈవీఎం తరలింపు వ్యవహారం దుమారాన్ని రేపుతున్నది. గురువారం రెండో దశ పోలింగ్ అనంతరం బీజేపీ నేతకు చెందిన కారులో ఈవీఎంను తరలించడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఘటనకు బాధ్యులైన నలుగురు అధికార�
కాంగ్రెస్ | అసోంలో ఎన్నికలు తుదిదశకు చేరుతుండగా కాంగ్రెస్ కూటమికి గట్టి ఎదురు దెబ్బతగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని బీపీఎఫ్ కూటమికి చెందిన ఎమ్మెల్యే