టీఆర్ఎస్లో కష్టపడే వారికే గుర్తింపు పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలబడాలి మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 24 : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సం క్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తుం�
హైదరాబాద్ : ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి ఎమ్మెల్సీ కవితపై నిరాధారణమైన ఆరోపణలు చేయడమే కాకుండా, ఆమె ఇంటిపై దాడికి పాల్పడ్డ బీజేపీ నేతల చర్యలను ఎన్నారై టీఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల తీవ్�
మహబూబ్నగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తుంటే కొన్ని మతతత్వ శక్తులు మత ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నార�
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ, బీజేవైఎం దాడులు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ఢిల్లీలో మద్యం వ్యాపారంతో ఆమెకు సంబంధ
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ పేర్కొన్నారు. కవిత ఇంట�
వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఈగను కూడా వాలనీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ వెంటే మొత్తం తెలంగాణ ప్రజానీకం ఉందన్నారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన ఆ కుటు
నాగర్కర్నూల్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన అనాలోచిత నిర్ణయాలతో దేశాన్ని రావణకాష్టంగా మార్చారని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు మాట్లాడితే విషం చిమ్ముతున్నారు.. అ
వరంగల్ : భారతీయ జనతా పార్టీ నుంచి ఈ దేశానికి విముక్తి కల్పించాలని భద్రకాళీ అమ్మవారిని ప్రార్థించానని రాష్ట్ర కార్మిక శాఖ మల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్ను ఈ దేశానికి ప్రధానిని చేయాలని అమ్
హైదరాబాద్ : దేశంలో మతం, కులం పేరిట రాజకీయాలు చేస్తున్న పార్టీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ దేశానికి కావాల్సింది కత్తుల కొట్లాటలు, తుపాకుల చప్పుళ్లు కాదు.. కరెంట్, సాగునీరు, తాగునీరు, ఉద�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తోన్న తెలంగాణ వ్యతిరేకులను సరైన సమయంలో నేలకేసి కొడుతామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ వ్యతిరేకులు ఆది నుంచి కుట్�
‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా నేపథ్యంలో కశ్మీరీ పండిట్ల సమస్యలు, వాళ్లు ఎదుర్కొన్న అగచాట్లు మరోమారు చర్చనీయాంశం అయ్యాయి.స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ సినిమాను ప్రశంసించారు. ఈ సినిమాను రూపొందించిన దర్శకు
హైదరాబాద్ : ఏ రంగంలో చూసినా ఈ దేశం తిరోగమనంలోనే ఉందని, దీనికి బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని తిరిగి ఇంటికి పంపాల్సిందే.. ప్రగతిశీల విధానంలో ప�
హైదరాబాద్ : ఇటీవల విడుదలైన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై యువత ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో టీఆ�
కామారెడ్డి : టీఆర్ఎస్ పార్టీ సింహం లాంటింది.. తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ పార్టీ రారాజుగా నిలిచిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్య�