సిద్దిపేట : జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నానని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. తప్పకుండా ఆరునూరైనా సరే వందకు వంద శాతం ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు దేవుడి నాకిచ్చిన
ముంబై : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముంబై పర్యటన విజయవంతంగా ముగిసింది. ముంబై పర్యటనలో భాగంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో వేర్వ
ముంబై : ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబైలో సమావేశమయ్యారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ నేరుగా పవార్ నివాసానికి వెళ్లారు. శర�
నిజామాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలోని రైల్వేలు, ఎయిరిండియా, జీవిత బీమా లాంటి అనేక సంస్థలను మోదీ అమ్మేస్తుండు.. మ�
CM KCR | సోషల్ మీడియాలో అడ్డగోలు ప్రచారాలు చేస్తున్న వారిపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా ఓ క్షుద్ర విద్య అని కేసీఆర్ విమర్శించారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాత�
రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకపోతున్నరు 2019 నుంచి బీజేపీ ఓడిపోతున్నది అదే అక్కసుతో కేసీఆర్పై విమర్శలు నాడు పార్లమెంటులో ప్రశంసలు నేడు రాజకీయ పబ్బం కోసం నీచమైన మాటలు: ఎమ్మెల్సీ కడియం వరంగల్, జనవరి 10: తెలంగా
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్పై నోరు పారేసుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దొడ్డిదారిన కాంగ్రె
MLA Jeevan reddy | భారతీయ జనతా పార్టీ నాయకులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ అంటేనే బేరగాళ్లు, జూటాగాళ్ల పార్టీ అని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్
MLC Gutha Sukhender reddy | రాష్ట్రంలో బీజేపీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం జారీ చేసిన కొవిడ్ నిబంధనలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ�
దేశవ్యాప్తంగా కీలక నేతలందరికీ రాజకీయ వారసులు కొన్ని కుటుంబాల్లో ప్రతి వ్యక్తికీ ఏదో ఒక పదవి జాబితా విడుదల చేసిన ప్రభుత్వ విప్ బాల్కసుమన్ హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో అధికారంలో ఉన్న �
Dalitha Bandhu | బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని, అలాంటి దుర్మార్గమైన పార్టీకి ఇక్కడ స్థానం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. దళితులు ఆర్థికంగా నిలదొక్కునేందుకే దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతి