Traffic Restrictions | ఈ నెల 10వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను బీజేపీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల
బీహార్లోని మధేపుర జిల్లా ముర్లిగాంగ్లో బీజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పార్టీ సమావేశం రసాభాసగా మారింది. ఇద్దరు నేతల మధ్య జరిగిన వాగ్వివాదం కాల్పులకు దా�
పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సమావేశం అధికారిక కార్యక్రమమా? లేక పార్టీ మీటింగా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలకు ఇబ్బడిముబ్బడిగా వీఐపీ పాసులు ఇవ్వడమేంటని ఆశ్చర్యం వ�
మునుగోడులో బీజేపీ నిర్వహించిన సభకు స్థానిక ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు జన సమీకరణకు నానా తంటాలు పడ్డారు. ప్రజలను తరలించేందుకు పెద్ద ఎత్తున వాహనాలను సమకూర్చుకొన్నారు.
డబుల్ ఇంజిన్ వస్తే ఇక మద్దెల దరువే! గుజరాత్, బీజేపీ రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి కేంద్ర అభివృద్ధి పథకం ఒక్కటైనా ఉన్నదా? విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నిలదీత సూర్యాపేట టౌన్, జూలై 4: ‘కేంద్రంలోని బీ�
Traffic restrictions | పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చ�
హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీన సాయంత్రం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో మోదీతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొని ప్రసంగించనున్నారు. మోదీ రాక నేపథ్యంలో హైదరాబా�
Welcome to Telangana | ఈ నెల 2, 3 తేదీల్లో హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులు హైదరాబాద్కు వస్తున్నారు. అయితే శంషాబాద్ ఎయిర�