ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కేసీఆర్ సర్కారులో ఓపీ కోసం క్యూలు కట్టే స్థితి నుంచి నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్నచందంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్�
దేశంలో ఓటర్ లిస్టులను మరింత పారదర్శకంగా ఉంచేందుకు భారత ఎన్నికల సంఘం నడుం బిగించింది. అందులో భాగంగా ఓటర్ లిస్టులను వేగంగా నవీకరించేందుకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి జనన, మరణాల జాబితాను ఎప్ప�
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆరోగ్యసేవలు, వైద్యాధికారుల పనితీరుపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహ
Rare incident | మాతృత్వం అనేది ఓ మధురానుభూతి. ప్రతి స్త్రీ తల్లి కావాలని కలలు కంటుంది. కానీ కొంత మంది దురదృష్టవంతులకు ఎన్నేండ్లయినా పిల్లలు కలుగరు. వారి సంగతి పక్కన పెడితే.. ఇప్పుడొక విచిత్ర విషయం గురించి తెలుసుకుం
179 జననాలతో ప్రపంచంలో భారత్ నంబర్ 1 దేశంలో ప్రతి 2 నిమిషాలకు 100 మంది పుట్టుక యూపీ, బీహార్లోనే అధికం.. తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురు హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు నిమిషాలక�
పురిటి నొప్పులతో ప్రైవేటు దవాఖానకు వెళ్తే చాలు.. సిజేరియన్ చేసేస్తున్నారు. డబ్బు యావతో ఇష్టారాజ్యంగా కడుపు కోతలకు పాల్పడుతున్నారు. సాధారణ ప్రసవం చేసేందుకు కనీస ప్రయత్నాలే చేయకుండా శస్త్రచికిత్సలు చేస
సహజ ప్రసవాలు పెంచి, మాతా, శిశువుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఇనిస్టిట్యూషనల్ డెలివరీస్ పెంచడంతో పాటు సిజేరియన్లను తగ్గించేకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్ట�