స్వయంకృషికి చిరునామా…మంచితనానికి మారు పేరు.. ఓర్పుకి నిలువెత్తు నిదర్శనం.. మెగాస్టార్ చిరంజీవి. జీవితంలో ఎత్తు పల్లాలని చూసిన చిరంజీవి ఈ రోజు ప్రజల గుండెల్లో దేవుడిగా మారాడు. నటుడిగానే కాదు సామ
మెగాస్టార్ చిరంజీవి మరి కొద్ది గంటలలో 66వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో అభిమానులు సంబరాలు మొదలు పెట్టేశారు.మరోవైపు ఆయనతో సినిమాలు చేసే దర్శకులు క్రేజీ అప్డేట్స్తో సిద్ధంగా ఉన
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో సందడి వాతావరణం నెలకొంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అయనపై అభిమానం చూపించేందుకు రెడీ అవుతున్నారు. గత ఏడాది సుధాకర్ తన బా�
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి తన జన్మదినం ఆగస్ట్ 22న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటాలని అభిమాలకు పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్ పెట్టాలం
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి మొక్కలు నాటారు. తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి�
నేడు (ఆగస్ట్ 9) సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెలువెత్తుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులే కాక రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన వారు క
సీపీఐ నారాయణ| ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా సీపీఐ నాయకులు నారాయణ మొక
జూనియర్ ఇంజినీర్| అతనో జూనియర్ ఇంజినీర్. ప్రముఖ విద్యుత్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత ఆదివారం ఆయన పుట్టిన రోజు. గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. చూస్తే జేబులో పైసల్లేవు. దీంతో దొంగతనానిక�
బాలీవుడ్ నుండి హాలీవుడ్కి వెళ్లిన ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్ బ్యూటీగా మారింది. అమెరికాకు చెందిన నిక్ జోనాస్ని వివాహం చేసుకున్న తర్వాత అక్కడే సినిమాలు, వెబ్ సిరీస్లు చేసుకుంటూ బిజీగా మారింది
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ జూలై 16, 1983లో హాంకాంగ్లో జన్మించింది. నిన్న ఈ అమ్మడు 38వ వసంతంలోకి అడుగుపెట్టడంతో ఇండస్ట్రీకి చెందిన సెలబ్సే కాక పలువురు సన్నిహితులు, శ్రేయోభిలాషులు కత్రినాకు శుభాకా
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు| మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి స్వామివారి