కొండగట్టు అంజన్న సన్నిధిలో గురువారం హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. మూడు రోజుల పాటు వేడుకలు జరగనుండగా తొలిరోజూ రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ర్టాల
సమసమాజ నిర్మాణానికి పాటుపడ్డ మహనీయుల జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, వారి ఆశయ సాధనకు పాటు పడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్నగర్లో సాహిత్య సామ
‘సర్దార్ సర్వాయి పాపన్న మొట్టమొదటి బహుజన వీరుడు.. నాటి పాలకుల నిరంకుశపాలనపై యుద్ధం చేసిన యోధుడు.. రాచరికపు దోపిడీని వ్యతిరేకించిన ధీశాలి..’ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగ�
తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని మేరీగోల్డ్ హోటల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రుల�
గణితంలో రాణించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని గురుకుల విద్యా సంస్థల హైదరాబాద్-రంగారెడ్డి పశ్చిమ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శారదావెంకటేశ్ అన్నారు.
అశ్వారావుపేట:సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మొదటటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయిఫూలే జయంతివేడుకలను టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రింగ్ రోడ�
తిరుపతి : శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 132వ జయంతిని డిసెంబరు 17వ తేదీన తిరుమలలో నిర్వహించనున్నారు. ఈయన తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఎంతో కృషి �
బిర్సాముండా గంగారం : భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తొలి ఆదివాసీ వీరుడు బిర్సాముండా అని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూర్క యాదగిరి అన్నారు. సోమవారం మండలకేంద్రంలో ఆదివాసీ ఉద్యోగ సంఘం, ఆదివా�
కొత్తగూడెం: తెలంగాణ ప్రజా సాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసిన ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారుస్వామి అని గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. సోమవారం వట్టికోట జయంతి వేడుకలు గ్రంథాలయంలో నిర్వ�