Bigg boss | బిగ్ బాస్ రియాలిటీ షో నిజానికి మన కాన్సెప్ట్ కాదు. మన దగ్గర ఇలాంటి షోలు వర్కవుట్ అవ్వవని చాలా రోజుల నుంచి ఎంతో మంది విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. అయినా కూడా అన్నీ బేఖాతరు చేసి షో మొదలు పెట్టారు. అందర�
బిగ్ బాస్ తాజా ఎపిసోడ్లో యాంకర్ రవి, కాజల్ రిపోర్టర్స్గా మారి సందడి చేశారు. ఇది వారికి కొట్టిన పిండే కాబట్టి ఒక్కో కంటెస్టెంట్ దగ్గరకు వెళ్లి నానా రచ్చ చేశారు. ముందుగా మీకు పెళ్లి కాకపోయి ఉం�
బిగ్ బాస్ సీజన్ 5లో గొడవలు కామన్గా మారాయి. ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరు గొడవలు పడుతూనే ఉన్నారు. శుక్రవారం రోజు జరిగిన ఎపిసోడ్ మొదట్లో జెస్సీ.. శ్వేతని తెగ నవ్వించాడు. హౌజ్మేట్స్ని అనుకరిస్తూ
గత వారం వరస్ట్ పర్ఫార్మర్గా ఎంపికైన జెస్సీని బిగ్ బాస్ జైలుకి పంపగా, ఈ వారం సన్నీని జైలులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చాడు. అయితే వరస్ట్ పర్ఫార్మర్గా కంటెస్టెంట్స్ కొందరు పేర్లు చెప్పే క్రమం�
బిగ్ బాస్ షో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోలో పాల్గొనాలని చాలా మంది అప్కమింగ్ ఆర్టిస్ట్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే బుల్లితెర హాట్ హ
బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్నబిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఐదో సీజన్ జరుపుకుంటుంది. మొదటి సీజన్ని ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీ
సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన ఒకరు. వీరిద్దరు యూట్యూబ్ వీడియోలతో ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు. ఈ ఇద్దరూ ప్రేమ మైకంలో విహరిస్తున్నారని ఎన్నో వార�
బిగ్ బాస్ హౌజ్లో సరికొత్త లవ్ ట్రాక్స్ నడుస్తున్నాయి. గురువారం రోజు లహరి గిన్నెల కడుగుతుంటే ఆమె దగ్గరకు వెళ్లిని మానస్ ప్రేమగా మాట్లాడుతూ కనిపించాడు. ఇక బెడ్ దగ్గర ఇద్దరు టైట్ హగ్గులి�
బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్లాక ఎవరు ఎప్పుడు ఎలా మారతారో కూడా ఎవరికి అర్ధం కాదు. ఒక వైపు ప్రేమ, మరోవైపు ద్వేషం ఇంకోవైపు బాధ. వీటన్నింటి మధ్య జీవితం గడుపుతూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం �
విదేశాలలో మొదలైన బిగ్ బాస్ షో మెల్లగా మనదేశంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అన్ని ప్రాంతీయ భాషలకు పాకింది. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఐదో సీజన్ జరు�
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో తొలి రోజు నుండి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మొదటి రోజు ఒకరినొకరు ఎంతో ప్రేమగా పలకరించగా,ఆ తర్వాత పరిస్థితులే పూర్తిగా మారిపోయాయి. తన్నుకోవడాలు, కొట్టుకోవ�
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో కెప్టెన్సీ టాస్క్ పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్లోని రెండో లెవల్ సాగరా సోదరా అనే టాస్క్ జరిగింది. ఈ ఆటకి ఎల్లో టీం తరుపున మానస్ సంచాల�
సెప్టెంబర్ 5న గ్రాండ్గా లాంచ్ అయిన బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్న విషయం తెలిసిందే. తొలివారం సరయు ఎలిమినేట్ కాగా, రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై చర్చ న
బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజీత్ ఎంత కూల్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైం వచ్చినప్పుడు జూలు విదిల్చే అభిజీత్ మాములు సమయంలో మాత్రం కూల్గా కనిపిస్తుంటాడు. బిగ్ బాస్ షో ద్వారా ఎంత మ�
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో మంగళవారం ఎపిసోడ్ చాలా వాడివేడిగా జరిగింది. నామినేషన్ కోసం రెండు టీంలుగా విడిపోయిన ఇంటి సభ్యులు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లోను అలానే ఆడారు. ‘పంథం నీదా నాదా’ అనే టా�