బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించి సండే ఎపిసోడ్లో టాస్క్లు అన్నీ పూర్తయ్యాక గార్డెన్ ఏరియాలోకి నటరాజ్ మాస్టర్, ఉమా దేవీలను పిలిచాడు నాగార్జున. ఎవరి గన్ అయితే పేలుతుందో వారు సేవ్ అని చెప్పాడు. దీంతో
సండే ఎపిసోడ్లో నాగార్జున హౌజ్మేట్స్తో ఇంట్లో ఉన్న దెయ్యం ఆట ఆడించాడు. ఎవరినైైతే దెయ్యం అని ఫీల్ అవుతురో వారికి ఆ స్టిక్కర్ పెట్టి సరైన కారణాలు చెప్పాలని నాగ్ అన్నాడు. సిరిని దెయ్యంగా పేర్కొంది ప్రియ. �
చూస్తుండగానే బిగ్ బాస్ కార్యక్రమం రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇద్దరు ఇంటి సభ్యులు ఎలిమినేట్ కావడంతో హౌజ్లో 17మంది మాత్రమే ఉన్నారు.ఆదివారం ఎపిసోడ్లో నాగ్ గేమ్ ఆడిస్తూనే ఒక్కొక్కరిని సేవ్ చేస�
19మందితో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో తొలివారం సరయు ఎలిమినేట్ అయింది. ఇక రెండో వారం నామినేషన్లో కాజల్, లోబో, ప్రియాంక సింగ్, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్ ఉండగా శనివారం రోజు లోబ�
కెప్టెన్సీ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ హౌజ్మేట్స్కి ఓ టాస్క్ ఇవ్వగా, ఆ టాస్క్లో సన్నీ.. తన షర్ట్ లోపల చేయి పెట్టాడని సిరి నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. హౌజ్మేట్స్ అందరు కూడా అది నిజమని భా�
బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించిన కార్యక్రమంలో నాగార్జున కొంత మందిని సెట్ చేశారు. కొందరు అదుపు తప్పుతుండడంతో వారికి చురకలు అంటించి సెట్ చేశారు. ముందుగా శుక్రవారం రోజు జరిగిన ఎపిసోడ్కి సంబంధించి క
శని, ఆదివారాలలో బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ఎంత సందడిగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగార్జున హౌజ్మేట్స్తో చేసే సందడి పీక్స్లో ఉంటుంది. ఈ శనివారం రోజు నాగ్తో పాటు రామ్ చరణ్
Bigg boss | బిగ్ బాస్ రియాలిటీ షో నిజానికి మన కాన్సెప్ట్ కాదు. మన దగ్గర ఇలాంటి షోలు వర్కవుట్ అవ్వవని చాలా రోజుల నుంచి ఎంతో మంది విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. అయినా కూడా అన్నీ బేఖాతరు చేసి షో మొదలు పెట్టారు. అందర�
బిగ్ బాస్ తాజా ఎపిసోడ్లో యాంకర్ రవి, కాజల్ రిపోర్టర్స్గా మారి సందడి చేశారు. ఇది వారికి కొట్టిన పిండే కాబట్టి ఒక్కో కంటెస్టెంట్ దగ్గరకు వెళ్లి నానా రచ్చ చేశారు. ముందుగా మీకు పెళ్లి కాకపోయి ఉం�
బిగ్ బాస్ సీజన్ 5లో గొడవలు కామన్గా మారాయి. ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరు గొడవలు పడుతూనే ఉన్నారు. శుక్రవారం రోజు జరిగిన ఎపిసోడ్ మొదట్లో జెస్సీ.. శ్వేతని తెగ నవ్వించాడు. హౌజ్మేట్స్ని అనుకరిస్తూ
గత వారం వరస్ట్ పర్ఫార్మర్గా ఎంపికైన జెస్సీని బిగ్ బాస్ జైలుకి పంపగా, ఈ వారం సన్నీని జైలులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చాడు. అయితే వరస్ట్ పర్ఫార్మర్గా కంటెస్టెంట్స్ కొందరు పేర్లు చెప్పే క్రమం�
బిగ్ బాస్ షో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోలో పాల్గొనాలని చాలా మంది అప్కమింగ్ ఆర్టిస్ట్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే బుల్లితెర హాట్ హ
బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్నబిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఐదో సీజన్ జరుపుకుంటుంది. మొదటి సీజన్ని ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీ
సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన ఒకరు. వీరిద్దరు యూట్యూబ్ వీడియోలతో ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు. ఈ ఇద్దరూ ప్రేమ మైకంలో విహరిస్తున్నారని ఎన్నో వార�
బిగ్ బాస్ హౌజ్లో సరికొత్త లవ్ ట్రాక్స్ నడుస్తున్నాయి. గురువారం రోజు లహరి గిన్నెల కడుగుతుంటే ఆమె దగ్గరకు వెళ్లిని మానస్ ప్రేమగా మాట్లాడుతూ కనిపించాడు. ఇక బెడ్ దగ్గర ఇద్దరు టైట్ హగ్గులి�