బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం రాను రాను రక్తి కడుతుంది. మిత్రుల మధ్య కూడా ఫైటింగ్ పుట్టి ప్రేక్షకులకి మంచి వినోదాన్నే పంచుతున్నారు బిగ్ బాస్.సోమవారం నామినేషన్ ప్రక్రియ జరగగా, ఇందులో కంటెస్టె
బిగ్ బాస్ సీజన్ 5 మొదలై అప్పుడే వారం పూర్తైంది. హౌజ్ నుండి ముందుగా సరయు బయటకు వెళ్లింది. వెళ్లేటప్పుడు తన ఆక్రోశాన్ని కక్కి వెళ్లింది. ఇక సోమవారం రోజు నామినేషన్ ప్రక్రియ జరగగా, ఈ ప్రక్రియ
బిగ్ బిస్ సీజన్ 5 వారం పూర్తి చేసుకుంది. 19 మంది కంటెస్టెంట్స్ హౌజ్లోకి ప్రవేశించగా, ఆదివారం ఊహించిన కంటెస్టెంట్నే ఎలిమినేట్ చేశారు. సరయు ఎలిమినేట్ అవుతుందని చెప్పుకు రాగా, ఆమెనే బిగ్ బాస్ హౌజ్ వీడ�
ఎప్పుడా ఎన్నడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 మొదలైంది, అప్పుడే వారం రోజులు కూడా పూర్తి చేసుకుంటుంది. 19 మంది సభ్యులు ఇంట్లోకి ప్రవేశించగా వారిలో ఒకరు నేడు బిగ్ బాస్ హౌజ్ని వీడనున్నారు. కాగా, �
bigg boss 5 telugu | బిగ్ బాస్ షో అందరికీ నచ్చాలని రూల్ లేదు. ఈ రియాలిటీ షో మీద ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అందులో పాల్గొనడానికి వచ్చిన కంటెస్టెంట్స్లో కూడా కొందరికి బిగ్ బాస్ కాన్సెప్ట్ నచ్చదు. �
బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో ఐదో సీజన్ జరుపుకుంటుంది. ఈ సారి 19 మంది కంటెస్టెంట్స్ షోకి హాజరు కాగా, వీరందరు టీవీ, సినిమా,
సెప్టంబర్ 5న 19 మంది కంటెస్టెంట్స్తో బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వారం నామినేషన్లో యాంకర్ రవి, మానస్, సరయూ, కాజల్, హమీదా, జెస్సీలు ఉన్నారు. ఎలిమినేషన్ జోన్లో ఉన్న వీళ్ల�
bigg boss 5 | బిగ్ బాస్ షో మొదలై అప్పుడే వారం రోజులు కావస్తోంది. తొలి వారం ఆరుగురు సభ్యులు ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేషన్స్లో ఉన్నారు. వచ్చిన తొలి వారంలోనే కొందరు కంటెస్టెంట్స్ గొడవలు పడుతూనే ఉన్నారు. ప
బిగ్ బాస్ కార్యక్రమంతో లైమ్ లైట్లోకి వచ్చిన కంటెస్టెంట్స్లో అలీ రెజా ఒకరు. బిగ్ బాస్ షోతో పాపుటారిటీ తెచ్చుకున్న అలీ..నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ చిత్రంలో నటించే ఛాన్స్ అందుకున్నారు. అయితే ఈ �
సెప్టెంబర్ 5న మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం రోజరోజుకి రసవత్తరంగా మారుతుంది. ఒకరిని మించి మరొకరు అన్నట్టు గొడవలకు దిగుతున్నారు. అయితే బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్లు ఇంటి సభ్యులకు త
సెప్టెంబర్ 5న బిగ్ బాస్ సీజన్ 5 అట్టహాసంగా ప్రారంభమైంది.19 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి ప్రవేశించారు. సోమవారం నామినేషన్ ప్రక్రియ జరగగా, ఈ ప్రక్రియలో ఎక్కువ ఓట్లు పొందిన సరయూ, జశ్వంత్, రవి ,హమీద ,మ�
బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్న సంగతి తెలిసిందే. సినీ, టీవీ, సోషల్ మీడియా రంగాలకు చెందిన వీరు టైటిల్ టార్గెట్గా హౌజ్లోకి అడుగుపెట్టారు. హౌజ�