యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని న్యూడైమెన్షన్ టెన్నిస్ అకాడమీలో రాజనర్సింహారావ్ మెమోరియల్ అంతర్జాతీయ జూనియర్స్ జె 6- అండర్-18 టెన్నిస్ క్రీడలు ఆదివారం అట్టహాసంగా మొదలయ్యాయి.
KTR | ‘నల్లగొండ-వరంగల్-ఖమ్మం’ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం భువనగిరిలో జరిగిన సమావేశంలో ఆయన �
అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు నడుం బిగించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 16న భువనగిరి జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా �
క్రీడలను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అండగా నిలుస్తున్నది. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి క్రీడా మైదానాలను నిర్మిస్తున్నది. ఇప్పటికే పలుచోట్ల క్రీడా ప్రాంగణాలను అందుబ�
పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. భువనగిరి పట్టణంలోని పెద్ద చెరువు కట్ట సమీప
భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ 12 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో ఎకరం భూమిలో ఇంటర్మీడియట్ కళాశాల, ఎకరంలో జడ్పీహెచ్ఎస్ కొనసాగుతున్నది. అయితే ముందు, వెనుక భాగాల్లో ఖాళీ స్థలం నిరు�