పాలకుర్తి మండలం లోని పలు గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ సిమెంట్ రోడ్లు, మురికి కాలువ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలోని బసంత్ నగర్, పాలకుర్తి, ఈసాల తక్కలపల్లి, కొత్తపల్లి,రామారావు �
‘రేపు ఎమ్మెల్యే వస్తున్నా డు.. ఈ భూమిలోనే ఇందిరమ్మ ఇండ్ల కోసం శంకుస్థాపన చేస్తాడు. అందుకే భూ మిని చదును చేస్తున్నాం. ఇది మీ పట్టాభూమి అయితే మాకేంటి? ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి. మా పనులకు ఎవరైనా అడ్డం వ�
Bhumi Pooja | వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని చెన్నకేశవ స్వామి ఆలయం దగ్గర మరుగుదొడ్ల నిర్మాణానికి ఇవాళ ఆలయ కమిటీ చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ అర్చకుడు భాస్కర్ శర్మలు గ్రామస్తులతో కలిసి భూమి పూజ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుటుంబసభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా మారి పెత్తనం చెలాయిస్తున్నారని, వికారాబాద్ జిల్లాలో రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డికి అధికారులు రాచమర్యాదలు ఎలా చేస్తారని బీఆర్ఎస్ నే
విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో వసతులు కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో రూ.200కోట్లతో నిర్మించనున్న
బీబీనగర్ ఎయిమ్స్కి కేంద్రం ఆమోదం తెలిపింది 2018 డిసెంబర్లో!
2022 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నది తొలి వాగ్దానం. కానీ కాలేదు.
టెండర్లు పిలిచిందే 2022 జూలైలో! రెండేండ్లలో పూర్తి మలి వాగ్దానం. కాలేదు.
2025 జ�
పాలసముద్రం గ్రామంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్) భూమి పూజలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థను రూ.730 కోట్లు...
అయినా బీజేపీకి ఓటేస్తమా? ఉన్న ఉద్యోగాలు ఊడపీకింది బీజేపీ కాదా? ఆ పార్టీకి ఓటేస్తే వంటగ్యాస్ 1500 అవుతుంది ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు హెచ్చరిక హుజూరాబాద్లో కేసీఆర్ ఆటోనగర్కు భూమిపూజ బీజేపీకి ఓటు
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రగతిలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ రధసారథి సీఎం కేసీఆర్ మరో ప్రస్థానానికి నాంది పలికారు. దేశ రాజధాని ఢిల్లీలో .. తెలంగాణ భవన్ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చ
న్యూఢిల్లీ: రెండు దశాబ్ధాల చరిత్ర కలిగిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్త శకాన్ని ఆరంభించనున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని కోసం ఇవాళ శంకుస్థాపన కార్యక