కొత్తగూడెం ఏరియాలో భూగర్భ గనుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులతోనే సర్ఫస్ కన్వర్షన్ చేపట్టి, ఏరియాలో ఖాళీగా ఉన్న సర్ఫస్ జనరల్ అసిస్టెంట్స్ పోస్టులను భర్తీ చేయాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యాజమాన్య�
దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలోని శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తాటి వెంకటేశ్వర్లు తన జన్మదినాన్ని పురస్కరించుకుని..
కొత్తగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో సంఘ చైర్మన్ మండె వీరహనుమంతరావు రైతులకు కీలక సూచనలు చేశారు. సంఘం నుంచి రుణాలు తీసుకుని ఇప్పటికీ వడ్డీ
తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం (TPUS) రాష్ట్ర సంస్థాగత అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పద్మశాలి ఉద్యోగుల సదస్సులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార�
టేకులపల్లి మండలంలోని బోడు గ్రామ పంచాయతీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పోచం స్వరూప అత్త చుక్కమ్మ (55) బుధవారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర�
పర్యావరణ పరిరక్షణ, వర్షపాతం పెంపుతో పాటు భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడంలో వృక్షాలదే కీలకపాత్ర అని జూలూరుపాడు ఎంపీడీఓ తాళ్లూరి రవి అన్నారు. సవన మహోత్సవం' కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల �
ప్రభుత్వాలు మారుతున్నా, చట్టాలు రూపాంతరం చెందుతున్నా ఉపాధి హామీ కూలీల తలరాతలు మాత్రం మారడం లేదు. నిప్పులు చెరిగే ఎండల్లో చెమటోడ్చుతున్న కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్�