బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ విచారణ కోసం ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి బుధవారం వచ్చిన ఆయనను ఈడీ అధికారులు ఐదు గంటల పాటు వి�
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ (Betting Apps Promotion) కేసులోకి ఈడీ ఎంటరైంది. విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ సహా 29 మంది సినీ ప్రముఖులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు �
అజయ్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. నెలకు లక్ష రూపాయల జీతం. వాట్సాప్లో ఓ ఫ్రెండ్ పంపిన లింక్ ఓపెన్ చేశాడు. ‘రూ.500 పెట్టి ఆడండి, రూ. 5,000 గెలుచుకోండి!’ అనే యాడ్ ఆకర్షించింది. మొదటి రౌండ్లో నిజంగానే రూ.5,000 �
బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ప్రముఖ యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల (Shyamala) పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఇదే కేసులో విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించిన విషయం
Betting Apps | బెట్టింగ్ యాప్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో సీరియస్ అయిన తెలంగాణ పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు.
ఒక నిమిషం వీడియోకు రూ.90వేలు చార్జ్ చేశామని, ఇలా సుమారు15 వీడియోలు ప్రమోట్ చేసినట్లు పంజాగుట్ట పోలీసుల విచారణలో సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు చెప్పినట్లు తెలిసింది.
Vijay Devarakonda Betting apps issue | బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణల కేసులో నటుడు విజయ దేవరకొండతో పాటు పలువురు టాలీవుడ్ నటులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.