ఓ దళిత మంత్రి తాను ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఓ ఫైల్ సంకన పెట్టుకొని తిరుగుతున్నారట! ముఖ్యమంత్రి ఎదురుపడినా.. ముఖ్యకార్యదర్శి ఎదురుపడినా..ఆర్థిక శాఖామాత్యులు ఎదురుపడినా వారికో దండం పెట్టి ‘బాబ్బా
బెస్ట్ అవైలబుల్ సూల్స్కు రూ.220 కోట్ల బకాయిల్లో కేవలం రూ.60 కోట్లు మాత్రమే విడుదల చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకొన్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ రెసిడెన్షియల
‘దసరా సెలవుల్లో మాతో తిరిగిన దోస్తులంతా ఇప్పుడు సూళ్లకు పోతుంటే మేం ఇంటి దగ్గరే ఉంటున్నం. మేమేం పాపం చేశాం. బడికి వెళ్తే సార్లు రానివ్వడం లేదు. దీంతో క్లాస్లు మిస్సవుతున్నం. దయచేసి బకాయి ఫీజులు విడుదల చే
కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల యాజమాన్యాలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను గేట్ల వద్దే నిలిపివేశాయి. లోపలికి అనుమతి నిరాకరించాయి. దీంతో ఎస్టీ, ఎస
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించి పేద విద్యార్థులను ఆదుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను గంగాధరలో కలిసి మొరపెట్టుకున్న